2001లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇక ఆ సీరియల్ లో మేయిన్ లీడ్ లో నటించిన శ్వేతా తివారి టెలివిజన్ వరల్డ్ లో అప్పట్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా వార్తల్లో నిలిచింది. ఇక ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో క్రేజ్ అందుకోలేకపోయింది. ఇక నాలుగు పదుల వయసులో అమ్మడు తన అందంతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా బ్లాక్ ట్రెండీ డ్రెస్ లో అమ్మడు స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ టెలివిజన్ స్టార్ ఇంకా ఏ రేంజ్ లో స్టిల్స్ ఇస్తుందో చూడాలి.
This post was last modified on November 8, 2022 8:36 pm
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…