2001లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇక ఆ సీరియల్ లో మేయిన్ లీడ్ లో నటించిన శ్వేతా తివారి టెలివిజన్ వరల్డ్ లో అప్పట్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా వార్తల్లో నిలిచింది. ఇక ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో క్రేజ్ అందుకోలేకపోయింది. ఇక నాలుగు పదుల వయసులో అమ్మడు తన అందంతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా బ్లాక్ ట్రెండీ డ్రెస్ లో అమ్మడు స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ టెలివిజన్ స్టార్ ఇంకా ఏ రేంజ్ లో స్టిల్స్ ఇస్తుందో చూడాలి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…