2001లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇక ఆ సీరియల్ లో మేయిన్ లీడ్ లో నటించిన శ్వేతా తివారి టెలివిజన్ వరల్డ్ లో అప్పట్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా వార్తల్లో నిలిచింది. ఇక ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో క్రేజ్ అందుకోలేకపోయింది. ఇక నాలుగు పదుల వయసులో అమ్మడు తన అందంతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా బ్లాక్ ట్రెండీ డ్రెస్ లో అమ్మడు స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ టెలివిజన్ స్టార్ ఇంకా ఏ రేంజ్ లో స్టిల్స్ ఇస్తుందో చూడాలి.
This post was last modified on November 8, 2022 8:36 pm
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…