నెపోటిజం, బంధుప్రీతి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు హాట్ టాపిక్ అయింది. సుశాంత్ సింగ్ రాజపుత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది ఎవరికీ తెలియకపోయినా కానీ దానికి బాలీవుడ్ లో పెరిగిపోయిన నెపోటిజం కారణమని తేల్చేసారు కీబోర్డ్ వారియర్స్. వాళ్లకు కంగనా రనౌత్ లాంటి వాళ్ళ వత్తాసు దొరికింది. బాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లు ఎక్కువగా సినీ ఫ్యామిలీస్ నుంచే వస్తుంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల వారసులు వస్తుంటారు కానీ అమ్మాయిలను సినిమాల్లోకి పంపించరు. ఒకటీ అరా ఉదాహరణలు మినహా హీరోయిన్లకు వారసురాళ్ల నుంచి పోటీ ఏమీ ఉండదు. అయితే మన మీడియా కామెడీగా నెపోటిజం సమస్య గురించి మన హీరోయిన్లను అడుగుతోంది. వాళ్ళు కూడా దక్షిణాదిలో హీరోయిన్లకు ఆ సమస్య లేదని అనకుండా తోచిన సమాధానాలు చెప్పేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజపుత్ కి సన్నిహితులు సైలెంట్ గా వుంటే.. ఎప్పుడో ఒకసారి అతనితో ఫోటో దిగిన వాళ్ళు, ఏదైనా పార్టీలో కలిసిన వాళ్ళు అతనితో ఉన్న స్మృతులు నెమరు వేసుకుని ట్రెండ్ క్యాష్ చేసుకోవడం రివాజు అయిపోయింది.
This post was last modified on July 3, 2020 7:45 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…