నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ స్టోరీ చిత్రం షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ లో చాలా మంది ఇప్పుడు సిద్ధంగా లేనట్టు తెలిసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అంటే సెప్టెంబర్ తర్వాతే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళవచ్చు.
శేఖర్ కమ్ముల కాస్త స్లోగా తీస్తాడు కనుక సినిమా పూర్తి కావడానికి నవంబర్ లేదా డిసెంబర్ అవుతుంది. కాబట్టి ఈ చిత్రం ఈ ఏడాది రాదనే చెప్పుకుంటున్నారు. మరి వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తారో లేక వేసవి వరకు వేచి చూస్తారో తెలీదు. ఈ చిత్రం పట్ల ఫాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.
చైతన్య కెరీర్ బెస్ట్ అవుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా చూసేందుకు చాలా కాలం ఎదురు చూడక తప్పదు.
This post was last modified on June 23, 2020 12:24 am
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…
ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…