నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ స్టోరీ చిత్రం షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ లో చాలా మంది ఇప్పుడు సిద్ధంగా లేనట్టు తెలిసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అంటే సెప్టెంబర్ తర్వాతే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళవచ్చు.
శేఖర్ కమ్ముల కాస్త స్లోగా తీస్తాడు కనుక సినిమా పూర్తి కావడానికి నవంబర్ లేదా డిసెంబర్ అవుతుంది. కాబట్టి ఈ చిత్రం ఈ ఏడాది రాదనే చెప్పుకుంటున్నారు. మరి వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తారో లేక వేసవి వరకు వేచి చూస్తారో తెలీదు. ఈ చిత్రం పట్ల ఫాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.
చైతన్య కెరీర్ బెస్ట్ అవుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా చూసేందుకు చాలా కాలం ఎదురు చూడక తప్పదు.
This post was last modified on June 23, 2020 12:24 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…