నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ స్టోరీ చిత్రం షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ లో చాలా మంది ఇప్పుడు సిద్ధంగా లేనట్టు తెలిసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అంటే సెప్టెంబర్ తర్వాతే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళవచ్చు.
శేఖర్ కమ్ముల కాస్త స్లోగా తీస్తాడు కనుక సినిమా పూర్తి కావడానికి నవంబర్ లేదా డిసెంబర్ అవుతుంది. కాబట్టి ఈ చిత్రం ఈ ఏడాది రాదనే చెప్పుకుంటున్నారు. మరి వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తారో లేక వేసవి వరకు వేచి చూస్తారో తెలీదు. ఈ చిత్రం పట్ల ఫాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.
చైతన్య కెరీర్ బెస్ట్ అవుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా చూసేందుకు చాలా కాలం ఎదురు చూడక తప్పదు.
This post was last modified on June 23, 2020 12:24 am
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…