పోకిరి తర్వాత మహేష్ అలంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. బిజినెస్ మాన్ లో ఆ ఆటిట్యూడ్ కాస్త చూపించినా కానీ మళ్ళీ పోకిరి రాణి వెలితి అయితే అలా ఉండిపోయింది. ఇప్పుడు పరశురామ్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మళ్ళీ పోకిరిలో మహేష్ ని చూడవచ్చునట. పూరి జగన్నాధ్ శిష్యుడైన పరశురామ్ తన శైలికి భిన్నంగా ఫామిలీ సినిమాలు చేస్తూ వచ్చాడు.పెద్ద స్టార్ తో వర్క్ చేయాలనే అతని కల ఇప్పటికి నెరవేరింది.
ఈ అవకాశాన్ని ఎలా అయినా కౌంట్ అయ్యేట్టు చేయాలని పరశురామ్ కసిగా ఉన్నాడు. ఇప్పటికే మహేష్ గెటప్ ఎలా ఉంటుందనే దానిపై హింట్ ఇచ్చి ఫాన్స్ ని ఉర్రూతలూగించాడు. ఇందులో మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ చాలా బాగుంటాయని ఇన్సైడ్ సమాచారం. పరశురామ్ చెప్పిన క్యారెక్టర్ శైలి బాగా నచ్చడంతో మహేష్ మరో ఆలోచన లేకుండా ఈ కథ ఓకే చేసి మిగతావన్నీ వాయిదా వేసాడు. షూటింగ్స్ మళ్ళీ మామూలుగా జరుగుతున్న టైంకి సర్కారు వారి పాట కూడా స్టార్ట్ అవుతుంది.
This post was last modified on June 3, 2020 11:58 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…