పోకిరి తర్వాత మహేష్ అలంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. బిజినెస్ మాన్ లో ఆ ఆటిట్యూడ్ కాస్త చూపించినా కానీ మళ్ళీ పోకిరి రాణి వెలితి అయితే అలా ఉండిపోయింది. ఇప్పుడు పరశురామ్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మళ్ళీ పోకిరిలో మహేష్ ని చూడవచ్చునట. పూరి జగన్నాధ్ శిష్యుడైన పరశురామ్ తన శైలికి భిన్నంగా ఫామిలీ సినిమాలు చేస్తూ వచ్చాడు.పెద్ద స్టార్ తో వర్క్ చేయాలనే అతని కల ఇప్పటికి నెరవేరింది.
ఈ అవకాశాన్ని ఎలా అయినా కౌంట్ అయ్యేట్టు చేయాలని పరశురామ్ కసిగా ఉన్నాడు. ఇప్పటికే మహేష్ గెటప్ ఎలా ఉంటుందనే దానిపై హింట్ ఇచ్చి ఫాన్స్ ని ఉర్రూతలూగించాడు. ఇందులో మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ చాలా బాగుంటాయని ఇన్సైడ్ సమాచారం. పరశురామ్ చెప్పిన క్యారెక్టర్ శైలి బాగా నచ్చడంతో మహేష్ మరో ఆలోచన లేకుండా ఈ కథ ఓకే చేసి మిగతావన్నీ వాయిదా వేసాడు. షూటింగ్స్ మళ్ళీ మామూలుగా జరుగుతున్న టైంకి సర్కారు వారి పాట కూడా స్టార్ట్ అవుతుంది.
This post was last modified on June 3, 2020 11:58 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…