పోకిరి తర్వాత మహేష్ అలంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. బిజినెస్ మాన్ లో ఆ ఆటిట్యూడ్ కాస్త చూపించినా కానీ మళ్ళీ పోకిరి రాణి వెలితి అయితే అలా ఉండిపోయింది. ఇప్పుడు పరశురామ్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మళ్ళీ పోకిరిలో మహేష్ ని చూడవచ్చునట. పూరి జగన్నాధ్ శిష్యుడైన పరశురామ్ తన శైలికి భిన్నంగా ఫామిలీ సినిమాలు చేస్తూ వచ్చాడు.పెద్ద స్టార్ తో వర్క్ చేయాలనే అతని కల ఇప్పటికి నెరవేరింది.
ఈ అవకాశాన్ని ఎలా అయినా కౌంట్ అయ్యేట్టు చేయాలని పరశురామ్ కసిగా ఉన్నాడు. ఇప్పటికే మహేష్ గెటప్ ఎలా ఉంటుందనే దానిపై హింట్ ఇచ్చి ఫాన్స్ ని ఉర్రూతలూగించాడు. ఇందులో మహేష్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ చాలా బాగుంటాయని ఇన్సైడ్ సమాచారం. పరశురామ్ చెప్పిన క్యారెక్టర్ శైలి బాగా నచ్చడంతో మహేష్ మరో ఆలోచన లేకుండా ఈ కథ ఓకే చేసి మిగతావన్నీ వాయిదా వేసాడు. షూటింగ్స్ మళ్ళీ మామూలుగా జరుగుతున్న టైంకి సర్కారు వారి పాట కూడా స్టార్ట్ అవుతుంది.
This post was last modified on June 3, 2020 11:58 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…