సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సంశయిస్తోంది. వందల మంది కలిసి ఒకే చోట పని చేస్తారు కనుక కరోనా విజృంభిస్తున్న టైంలో అది రిస్క్ అని గవర్నమెంట్ భావిస్తోంది. అయితే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ షూట్ చేసుకోవచ్చునని, అది చిన్న చితక సినిమాకి కాకుండా ఆర్.ఆర్.ఆర్. లాంటి భారీ సినిమాకే చేయవచ్చునని రాజమౌళి చెప్పారట. చాలా వరకు సన్నివేశాలకి తక్కువ మంది సిబ్బంది సరిపోతారని, అందుకోసం తాను టెస్ట్ షూట్ చేసి చూపిస్తానని రాజమౌళి అన్నారట. షూటింగ్ వ్యవహారం అంతా షూట్ చేసి చూపించాలని, తద్వారా అది సాధ్యమని ప్రభుత్వం కూడా అర్ధం చేసుకుంటుందని భావిస్తున్నారు.
జూన్ లోనే ఇదంతా చేస్తారని, జనం ఎక్కువ అవసరం అయ్యే సన్నివేశాలు డిసెంబర్ తర్వాత ప్లాన్ చేసుకుంటారని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్. లాంటి సినిమాకి తక్కువ సిబ్బంది సరిపోతారంటే ఇక మిగతా సినిమాలు అన్నిటికీ సిబ్బందిని తగ్గించేసి ప్రభుత్వ గైడ్ లైన్స్ కి అనుగుణంగా షూటింగ్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఆ భారం రాజమౌళి భుజాలపై ఉందన్నమాట.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…