ఒకే రోజున ఎన్ని సినిమాలు విడుదలవుతాయి. ఐదు.. పది.. అంతకు మించి ఆశించలేం. కానీ.. అంతకు మించి అన్నట్లుగా సంచలన ప్రకటనతో తెలుగు ప్రేక్షకుల నోటి నుంచి ‘ఆహా’ అనిపించే ప్రకటన చేసింది ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా. అల్లుఅరవింద్.. మైహోం రామేశ్వరరావుల జాయింట్ వెంచర్ గా చెప్పే ఈ అచ్చ తెలుగు ఓటీటీ కంటెంట్ ఫ్లాట్ ఫాం మీద ఒకేరోజులో ఇన్ని మూవీలు విడుదల కావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
అయితే.. ఇందులో కొత్త సినిమాలతో పాటు కొన్ని పాత సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టిన ఆహా.. మొదట్లో కాస్త నిదానంగా అడుగులు వేసినప్పటికి.. ఈ మధ్య కాలంలో మాత్రం మహా స్పీడ్ గా దూసుకెళుతోంది. వరుస పెట్టి వెబ్ సిరీస్ లు.. సినిమాలు విడుదల చేస్తూ.. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్ లో తనకు పోటీ వచ్చే అవకాశమే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఒకేరోజులో ఇంత భారీగా విడుదలయ్యే ప్లాన్ చేసిన ఆహా.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.
ఇంతకూ ఆ 15 మూవీలు ఏవంటే..
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…