సినిమా థియేటర్లు మళ్ళీ ఎప్పుడు మాములుగా రన్ అవుతాయనేది తెలియక పోవడంతో లాక్ డౌన్ టైంలో రిలీజ్ కానీ సినిమాల హక్కులు తీసుకోవాలని ఓటిటీ ప్లాటుఫారమ్స్ గట్టిగా ట్రై చేసాయి. నాని నటించిన సినిమా హక్కులు తీసుకుంటే మిగిలిన సినిమాల హక్కులు తీసుకోవడం ఈజీ అవుతుందని ‘వి’ హక్కుల కోసమే ప్రయత్నాలు చేసారు.
ముప్పై కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినా కానీ డిస్ట్రిబ్యూటర్ గా థియేటర్ బిజినెస్ దెబ్బ తీసే పని చేయడానికి దిల్ రాజుకి మనసు రాలేదు. అయితే అదే పనిగా వెంట పడుతున్న వాళ్ళ మార్కెటింగ్ టీంకి రాజు వింత ప్రపోజల్ పెట్టాడు.
సగం సినిమా ఇస్తానని, ఆ సగం ఓటిటీ వ్యూయర్స్ ఎలాగో చూస్తారని, అయితే మిగతా సగం చూసేందుకు తహతహలాడుతూ థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తారని, సినిమా థియేటర్స్ లోకి వచ్చాక క్యూ కడతారని, అలా రెండు వైపులా ప్లస్ అయ్యే డీల్ ఇదని దిల్ రాజు చెప్పడంతో వాళ్ళకి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. నిజమే మరి వి లాంటి సినిమాలు కూడా ఓటిటీ బాట పడితే ఇక సినిమా థియేటర్లకు గడ్డు కాలమే.
This post was last modified on May 12, 2020 4:26 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…