సినిమా థియేటర్లు మళ్ళీ ఎప్పుడు మాములుగా రన్ అవుతాయనేది తెలియక పోవడంతో లాక్ డౌన్ టైంలో రిలీజ్ కానీ సినిమాల హక్కులు తీసుకోవాలని ఓటిటీ ప్లాటుఫారమ్స్ గట్టిగా ట్రై చేసాయి. నాని నటించిన సినిమా హక్కులు తీసుకుంటే మిగిలిన సినిమాల హక్కులు తీసుకోవడం ఈజీ అవుతుందని ‘వి’ హక్కుల కోసమే ప్రయత్నాలు చేసారు.
ముప్పై కోట్లు ఇవ్వడానికి సిద్ధపడినా కానీ డిస్ట్రిబ్యూటర్ గా థియేటర్ బిజినెస్ దెబ్బ తీసే పని చేయడానికి దిల్ రాజుకి మనసు రాలేదు. అయితే అదే పనిగా వెంట పడుతున్న వాళ్ళ మార్కెటింగ్ టీంకి రాజు వింత ప్రపోజల్ పెట్టాడు.
సగం సినిమా ఇస్తానని, ఆ సగం ఓటిటీ వ్యూయర్స్ ఎలాగో చూస్తారని, అయితే మిగతా సగం చూసేందుకు తహతహలాడుతూ థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తారని, సినిమా థియేటర్స్ లోకి వచ్చాక క్యూ కడతారని, అలా రెండు వైపులా ప్లస్ అయ్యే డీల్ ఇదని దిల్ రాజు చెప్పడంతో వాళ్ళకి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. నిజమే మరి వి లాంటి సినిమాలు కూడా ఓటిటీ బాట పడితే ఇక సినిమా థియేటర్లకు గడ్డు కాలమే.
This post was last modified on May 12, 2020 4:26 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…