లాక్ డౌన్ టైంలో ఓటిటీ సుబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ కి కూడా అలవాటు పడ్డారు. మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తెలుగు సినిమా నిర్మాతలు కూడా ఇకపై వెబ్ కంటెంట్ పై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారు. వెబ్ సిరీస్ అంటే ప్రస్తుతానికి స్టార్స్ లేకుండా చిన్నవాళ్లతోనే రూపొందుతున్నాయి.
అందుకే సురేష్ బాబు లాంటి నిర్మాతలు స్కేల్ పెంచడంపై ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ రేంజ్ వరకే ఇలాంటివి ట్రై చేస్తున్నారు కానీ ప్రముఖ నటులు ఇంకా ఇటు రాలేదు. కానీ హాలీవుడ్ లో అలా లేదు. ఎవరైనా ఏదైనా చేసేయడానికి సిద్ధంగా ఉంటారు.
అందుకే తెలుగు వెబ్ సిరీస్ సంచలనం అయ్యేలా వెంకటేష్ తో ఒక సిరీస్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. దీనిపై తేజతో డిస్కషన్ జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది మెటీరియలైజ్ అయితే మాత్రం తెలుగు సినిమా ఓటిటీ రంగంలో కదం తొక్కడం ఖాయం.
This post was last modified on May 8, 2020 10:10 pm
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…