లాక్ డౌన్ టైంలో ఓటిటీ సుబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ కి కూడా అలవాటు పడ్డారు. మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తెలుగు సినిమా నిర్మాతలు కూడా ఇకపై వెబ్ కంటెంట్ పై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారు. వెబ్ సిరీస్ అంటే ప్రస్తుతానికి స్టార్స్ లేకుండా చిన్నవాళ్లతోనే రూపొందుతున్నాయి.
అందుకే సురేష్ బాబు లాంటి నిర్మాతలు స్కేల్ పెంచడంపై ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ రేంజ్ వరకే ఇలాంటివి ట్రై చేస్తున్నారు కానీ ప్రముఖ నటులు ఇంకా ఇటు రాలేదు. కానీ హాలీవుడ్ లో అలా లేదు. ఎవరైనా ఏదైనా చేసేయడానికి సిద్ధంగా ఉంటారు.
అందుకే తెలుగు వెబ్ సిరీస్ సంచలనం అయ్యేలా వెంకటేష్ తో ఒక సిరీస్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. దీనిపై తేజతో డిస్కషన్ జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది మెటీరియలైజ్ అయితే మాత్రం తెలుగు సినిమా ఓటిటీ రంగంలో కదం తొక్కడం ఖాయం.
This post was last modified on May 8, 2020 10:10 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ…
పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా…
రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో…
క్రేజ్ పరంగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్ పుష్ప, సలార్ లతో పోటీపడే స్థాయిలో బజ్ తెచ్చుకున్న కాంతార 2 షూటింగ్…
టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్…
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…