లాక్ డౌన్ టైంలో ఓటిటీ సుబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు. ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ ఇప్పుడు వెబ్ సిరీస్ కి కూడా అలవాటు పడ్డారు. మారిన ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తెలుగు సినిమా నిర్మాతలు కూడా ఇకపై వెబ్ కంటెంట్ పై దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యారు. వెబ్ సిరీస్ అంటే ప్రస్తుతానికి స్టార్స్ లేకుండా చిన్నవాళ్లతోనే రూపొందుతున్నాయి.
అందుకే సురేష్ బాబు లాంటి నిర్మాతలు స్కేల్ పెంచడంపై ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ రేంజ్ వరకే ఇలాంటివి ట్రై చేస్తున్నారు కానీ ప్రముఖ నటులు ఇంకా ఇటు రాలేదు. కానీ హాలీవుడ్ లో అలా లేదు. ఎవరైనా ఏదైనా చేసేయడానికి సిద్ధంగా ఉంటారు.
అందుకే తెలుగు వెబ్ సిరీస్ సంచలనం అయ్యేలా వెంకటేష్ తో ఒక సిరీస్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. దీనిపై తేజతో డిస్కషన్ జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది మెటీరియలైజ్ అయితే మాత్రం తెలుగు సినిమా ఓటిటీ రంగంలో కదం తొక్కడం ఖాయం.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…