‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రాన్ని అమెజాన్లో చూసిన తెలుగువారిలో ఎవరూ కూడా పవన్కళ్యాణ్ను అయ్యప్ప నాయర్ పాత్రలో ఊహించుకోలేదు. నిజానికి ఆ సినిమా హక్కులు తీసుకున్న వాళ్లు కూడా బాలకృష్ణ లేదా రవితేజ లేదా వెంకటేష్ అనుకున్నారు. అయితే పవన్కళ్యాణ్ స్వయంగా ముచ్చటపడి ఆ పాత్ర చేయడానికి ముందుకొచ్చాడు. పవన్ రాకతో ఆ సినిమా స్వరూపం మారిపోయింది. పవన్ ఇమేజ్కు అనుగుణంగా మార్పు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకు చేయి తిరిగిన త్రివిక్రమ్ సాయం తీసుకున్నారు.
మలయాళం సినిమా సోల్ చెడకుండా, పవన్ కళ్యాణ్ చేస్తోన్న పాత్ర ఔచిత్యం దెబ్బ తినకుండా త్రివిక్రమ్ మార్పులు చేసాడట. ఆ మార్పులు పవన్కి, రానాకి అలాగే ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న సాగర్ చంద్రకు కూడా చాలా కన్విన్సింగ్గా అనిపించాయట. అసలు పవన్ కళ్యాణ్ ఇందులో ఎలా ఫిట్ అవుతాడనే ప్రశ్న పోయి ఇది అచ్చంగా పవన్ కళ్యాణ్ సినిమానే అన్నట్టుగా త్రివిక్రమ్ తన మాయాజాలం చూపించాడట. దబంగ్ చూసిన వారికి గబ్బర్సింగ్ ఎంత డిఫరెంట్గా కనిపించాడో ఈ చిత్రం కూడా అంతే కొత్తగా అనిపిస్తుందని, ఇది పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్కు సినిమా అంటారనేది ఇండస్ట్రీ మాట.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…