కలిసొస్తే కాలమొస్తే బ్లాక్బస్టర్ నడిచి వస్తుందని… అల్లు అర్జున్ ఇప్పుడు ఏది ప్లాన్ చేసినా బంగారమే అవుతోంది. అల వైకుంఠపురములో చిత్రం కరోనా రాకముందే రిలీజ్ అయిపోయి బ్రహ్మాండమయిన విజయం సాధించింది. అల్లు అర్జున్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఆ సినిమా రిలీజ్ టైమింగ్ పెద్ద ప్లస్ అని చెప్పాలి. సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలు హిట్టవుతున్నాయి కానీ అల్లు అర్జున్, త్రివిక్రమ్ లాంటి సూపర్స్టార్ల కాంబినేషన్ నుంచి రావడంతో ఆ సినిమా రేంజ్ మరింత పెరిగిపోయింది.
ఇదిలావుంటే కరోనా లాక్డౌన్ తర్వాత సినిమాల ట్రెండు మారిపోయింది. ఈ టైమ్లో సినీ ప్రియులు ఎన్నెన్నో విదేశీ చిత్రాలను, పరభాషా సినిమాలను చూసేసారు. సినిమా అంటే కేవలం వినోదం కాదు, వైవిధ్యం అని కూడా అర్థం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు వచ్చే సినిమాలనుంచి అదే ఆశిస్తున్నారు. ఈ ట్రెండుకి తగ్గ సినిమా పుష్ప. అల్లు అర్జున్కి లక్కీగా ఈ సినిమా లాక్డౌన్కి ముందే సెట్ అయింది. కానీ లాక్డౌన్ తర్వాత రానున్న భారీ సినిమాలలో ఇదొక్కటే ఇప్పటి ట్రెండుకి తగ్గ సినిమా అనిపిస్తోంది. ఇది కానీ క్లిక్ అయితే ట్రెండు కూడా కలిసొచ్చి బన్నీకి మరో రీసౌండింగ్ బ్లాక్బస్టర్ ఖాయమవుతుంది.
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…
ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది.…
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…