Movie News

నితిన్‍ లేట్‍గా విష్‍ చేసింది అందుకే!


హ్యాపీ న్యూ ఇయర్‍ విషెస్‍ చెబుతూ కట్‍ చేసిన నితిన్‍ ‘చెక్‍’ టీజర్‍ జనవరి 1న కాకుండా జనవరి 3న రావడం ఫాన్స్ని ఆశ్చర్య పరచింది. అయితే ఈ టీజర్‍ ఇప్పుడు విడుదల చేయాలనే ప్లాన్‍ ముందు లేదట. నిజానికి ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఈలోగా నితిన్‍ రంగ్‍దే రిలీజ్‍ అయిపోతుందని భావించారు.

రంగ్‍ దే సంక్రాంతికి కానీ, ఫిబ్రవరిలో కానీ విడుదలవుతుందని భావించారు. కానీ ఆ చిత్ర నిర్మాతలు మార్చి 26న విడుదల చేస్తున్నట్టు జనవరి 1న అనౌన్స్ చేసారు. దాంతో ఈలోగా చెక్‍ విడుదల చేసుకుంటే వర్కవుట్‍ అవుతుందని భావించి పనులు వేగవంతం చేసారు. ఇంకా కొద్ది రోజుల షూట్‍ బ్యాలెన్స్ వుందట. దానికి నితిన్‍ని ఒప్పించి పూర్తి చేయాలని చూస్తున్నారు. టీజర్‍ కట్‍ చేసి విడుదల చేయడంతో ఇప్పుడీ సినిమా పట్ల ఆసక్తి పెరిగింది.

ఓటిటి ట్రెండ్‍కి తగ్గ సినిమాలు తీసే దర్శకుడు కావడంతో చంద్రశేఖర్‍ యేలేటి సినిమాకు ఓటిటి కంపెనీల నుంచి కూడా ఆఫర్లు బాగా వస్తాయని అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి రావడం కష్టం కానీ ఫిబ్రవరిలో చెక్‍ విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. అయితే థియేటర్లలోనా లేక ఓటిటి రిలీజా అనేది ఇంకా డిసైడ్‍ అవలేదు.

This post was last modified on January 4, 2021 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

12 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

37 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

40 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago