మహేష్ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. ఇంకా అతని కొత్త సినిమా సెట్టెక్కలేదు. పరశురామ్తో ‘సర్కారు వారి పాట’ మహేష్ ఎప్పుడో ఓకే చేసేసుకున్నాడు. అయితే ఆ చిత్రానికి అడుగడుగునా ఆటంకాలెదురవుతున్నాయి. నవంబరులోనే మొదలు పెట్టాలని చూసిన షూటింగ్కి అవాంతరమొచ్చింది. విదేశాలలో షూటింగ్ కష్టమవుతుందని లోకల్గానే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే జనవరిలో చేసే షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరప్ లేదా అమెరికా వెళ్లాలనే ఉద్దేశంతో వున్నారు.
కానీ ఇప్పుడు కొత్త కరోనా వచ్చి యుకె అల్లాడుతోంది. ఇప్పటికే అక్కడికి విమాన రాకపోకలు బంద్ చేసారు. దీంతో అది ఎప్పటికి ఒక దారికి వస్తుందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. విదేశీ షూటింగ్ అయితే సర్కారు వారి పాటకు తప్పనిసరి అట. అయితే అది ఏ దేశంలో చేయాలో, ఎప్పుడు చేయాలో ఇప్పుడు నిర్మాతలు తేల్చుకోలేకపోతున్నారు.
ఈ సినిమా కంటే ముందుగా వేరే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అప్పట్లో మహేష్ చేసినా కానీ తర్వాత విరమించుకున్నాడు. సర్కారు వారి పాట కాస్త ఆలస్యంగా మొదలయినా కానీ దసరా టైమ్కి వస్తుందని ఫాన్స్ ఆశ పడుతున్నారు. ఒకవేళ షూటింగ్లో మరింత జాప్యం ఎదురయితే కనుక విడుదల తేదీ కూడా ఇంకా వెనక్కు వెళ్లవచ్చు.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…