Movie News

అఖిల్‍ ఫాన్స్ లో జోష్‍ లేదు

అక్కినేని అఖిల్‍కి ఫస్ట్ హిట్‍ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్‍ బాచ్‍లర్‍’ అతడికి హిట్‍ ఇస్తుందని నమ్ముతున్నారు. అయితే ఇంతవరకు రిలీజ్‍ అయిన ప్రోమోలతో ఈ చిత్రం పట్ల అంచనాలు పెరగలేదు. తాజాగా విడుదలైన టీజర్‍తో అభిమానులు చాలా నిరాశ చెందారు. ఎంతో ఫన్‍ వుంటుందని, చాలా కొత్తగా అనిపిస్తుందని అనుకున్న టీజర్లో కనీసం డైలాగులు కూడా సరిగా లేవని కామెంట్లు పెడుతున్నారు.

‘ఇడ్లీ వడ సాంబార్‍’ అంటూ పూజ హెగ్డే చెప్పడాన్ని జోక్‍ అని డైరెక్టర్‍ భాస్కర్‍ ఫీలయినట్టున్నాడు. అందుకే టీజర్‍లో ఎండ్‍ పంచ్‍గా ఆ డైలాగ్‍ పెట్టాడు. కానీ ఈ డైలాగ్‍ని ఫాన్స్ కూడా ట్రోల్‍ చేస్తున్నారు. అసలే భాస్కర్‍ బొమ్మరిల్లు, పరుగు తర్వాత దర్శకుడిగా అసలు మెప్పించలేకపోయాడు. అతడితో సినిమా అన్నప్పుడే అభిమానులు చాలా అనుమానాలు వ్యక్తం చేసారు. ఇప్పుడు టీజర్లు కూడా ఇంత డల్‍గా కనిపించడం, అఖిల్‍లో కూడా ఎలాంటి జోష్‍ లేకపోవడం ఫాన్స్కి నీరసం తెప్పిస్తోంది.

ఈ టీజర్‍ ప్రమోషన్‍ కోసం అఖిల్‍ బిగ్‍బాస్‍ షోకి అతిథిగా వచ్చినా కానీ సోషల్‍ మీడియాలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. పూర్తిగా సమంత మాత్రమే సోషల్‍ మీడియాలో హైలైట్‍ అవడంతో అఖిల్‍ గెస్ట్ అప్పీయరెన్స్ మిస్‍ఫైర్‍ అయింది.

This post was last modified on October 26, 2020 11:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

34 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago