ప్రపంచ వన్డే క్రికెట్ కప్ పోటీల్లో ఫైనల్స్కు చేరిన భారత్-ఆస్ట్రేలియా జట్లు గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ ఫైనల్స్ లో గెలిచే జట్టుకు.. కప్పుతోపాటు.. కోట్లకు కోట్ల నగదు బహుమానంగా ఇవ్వనున్నారు. ఇక, ఓడిపోయినా.. ఇంతకు కొంత తక్కువగా అయినా.. కోట్లకు కోట్ల సొమ్మే ఆ జట్టుకు కూడా దక్కనుంది. ఇది.. బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన మొత్తం. ఇది కాకుండా.. ప్రభుత్వాలు ప్రకటించే మొత్తాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
అదేసమయంలో వివిధ పారిశ్రామిక దిగ్గజాలు.. గెలిచే జట్టుపై కోట్లరూపాయల కనక వర్షం కురిపించేందు కు రెడీ అయ్యారు. ఇక, యాడ్ కంపెనీలు కూడా ఇదే రేంజ్లో సొమ్మును విరజిమ్మనున్నాయి. ఇవన్నీఒక ఎత్తయితే.. కప్పును సొంతం చేసుకోవడం ద్వారా ప్రజల అభిమాన వర్షంలో జట్టు తలమునకలు కానుండడం మరో విశేషం.
గెలిస్తే.. దక్కే సొమ్ము ఎంత?
This post was last modified on November 19, 2023 4:51 pm
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…