ప్రపంచ వన్డే క్రికెట్ కప్ పోటీల్లో ఫైనల్స్కు చేరిన భారత్-ఆస్ట్రేలియా జట్లు గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ ఫైనల్స్ లో గెలిచే జట్టుకు.. కప్పుతోపాటు.. కోట్లకు కోట్ల నగదు బహుమానంగా ఇవ్వనున్నారు. ఇక, ఓడిపోయినా.. ఇంతకు కొంత తక్కువగా అయినా.. కోట్లకు కోట్ల సొమ్మే ఆ జట్టుకు కూడా దక్కనుంది. ఇది.. బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన మొత్తం. ఇది కాకుండా.. ప్రభుత్వాలు ప్రకటించే మొత్తాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
అదేసమయంలో వివిధ పారిశ్రామిక దిగ్గజాలు.. గెలిచే జట్టుపై కోట్లరూపాయల కనక వర్షం కురిపించేందు కు రెడీ అయ్యారు. ఇక, యాడ్ కంపెనీలు కూడా ఇదే రేంజ్లో సొమ్మును విరజిమ్మనున్నాయి. ఇవన్నీఒక ఎత్తయితే.. కప్పును సొంతం చేసుకోవడం ద్వారా ప్రజల అభిమాన వర్షంలో జట్టు తలమునకలు కానుండడం మరో విశేషం.
గెలిస్తే.. దక్కే సొమ్ము ఎంత?
This post was last modified on November 19, 2023 4:51 pm
జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే…
అసలే అక్కడ విపక్ష పార్టీకి చెందిన బడా నేతలు సందు దొరికితే చాలు.. దూరేద్దామని చూస్తున్నారు. అలాంటి చోట అధికార…
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణ యాత్ర బుధవారం మొదలై పోయింది. కొన్ని…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు పొలిటికల్ హార్ట్ వంటి పులివెందులపై టీడీపీ నాయకులు కన్నేశారు. ఆయన సొంత నియోజకవర్గంలో…