ప్రపంచ వన్డే క్రికెట్ కప్ పోటీల్లో ఫైనల్స్కు చేరిన భారత్-ఆస్ట్రేలియా జట్లు గుజరాత్లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ ఫైనల్స్ లో గెలిచే జట్టుకు.. కప్పుతోపాటు.. కోట్లకు కోట్ల నగదు బహుమానంగా ఇవ్వనున్నారు. ఇక, ఓడిపోయినా.. ఇంతకు కొంత తక్కువగా అయినా.. కోట్లకు కోట్ల సొమ్మే ఆ జట్టుకు కూడా దక్కనుంది. ఇది.. బీసీసీఐ అధికారికంగా ప్రకటించిన మొత్తం. ఇది కాకుండా.. ప్రభుత్వాలు ప్రకటించే మొత్తాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
అదేసమయంలో వివిధ పారిశ్రామిక దిగ్గజాలు.. గెలిచే జట్టుపై కోట్లరూపాయల కనక వర్షం కురిపించేందు కు రెడీ అయ్యారు. ఇక, యాడ్ కంపెనీలు కూడా ఇదే రేంజ్లో సొమ్మును విరజిమ్మనున్నాయి. ఇవన్నీఒక ఎత్తయితే.. కప్పును సొంతం చేసుకోవడం ద్వారా ప్రజల అభిమాన వర్షంలో జట్టు తలమునకలు కానుండడం మరో విశేషం.
గెలిస్తే.. దక్కే సొమ్ము ఎంత?
This post was last modified on November 19, 2023 4:51 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…