వారంతా ఒలింపిక్స్ పతకంతో పాటు అంతర్జాతీయంగా మెడళ్లు.. టైటిళ్లు సాధించిన భారత మహిళా రెజ్లర్లు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారు.. గడిచిన కొన్ని వారాలుగా రోడ్ల మీదకు వచ్చి.. తమపట్ల దారుణంగా వ్యవహరించే పెద్ద మనిషి మీద నిరసన చేపట్టటం తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా నేటి వరకు కేంద్రంలోని మోడీ సర్కారు కిమ్మనకుండా ఉండటం షాకింగ్ గా మారింది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జాతీయ రెజ్లర్ల సమాఖ్యకు చీఫ్ గా వ్యవహరిస్తున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా వారు గొంతు చించుకుంటున్నా.. ఇప్పటివరకు వారి మొరను పట్టించుకున్న పాపాన పోలేదు.
మరింత షాకింగ్ నిజం ఏమంటే.. అంతర్జాతీయ స్టార్ రెజ్లర్లు పలువురు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. చివరకు సుప్రీం వరకు విషయం వెల్లటంతో వారు ఎఫ్ఐఆర్ చేయక తప్పలేదు. ఇక.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత క్రీడాకారులు చేసిన ఫిర్యాదులను పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు. అందులో పేర్కొన్న అంశాలు తాజాగా మీడియాలోకి వచ్చాయి. క్రీడాకారిణులు చేసిన ఫిర్యాదుల్లోని అంశాల్ని చూస్తే.. షాకింగ్ గా మారక మానదు. అందులో ఉన్న కీలక అంశాల్ని చూస్తే.. ఇంత దారుణాలకు పాల్పడినా ఆయనపై చర్యలు తీసుకోవటానికి కేంద్రంలోని మోడీ సర్కారు సైతం ఎందుకు సిద్ధంగా లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఢిల్లీలోని కన్షాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన రెండు ఎఫ్ఐఆర్ లోని అంశాల్ని చూస్తే..
This post was last modified on June 2, 2023 7:05 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…