బార్క్ రేటింగ్స్ విషయంలో ఎన్నో వివాదాలు, కేసుల తర్వాత తిరిగి బార్క్ రేటింగ్స్ విడుదల చేస్తున్న నేపథ్యంలో న్యూస్ ఛానెళ్ల రేటింగ్స్ పరిస్థితి ఆసక్తిగా మారుతుంది. పద్నాలుగు వారాలుగాఎన్టీవీ టాప్ లో నిలబడింది.
అంతేకాదు రేటింగ్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఎన్టీవీ కి దరిదాపుల్లో కూడా మరో ఛానెల్ లేదు. దీనికి కారణం ఆ ఛానెల్ ప్రసారం చేసే కార్యక్రమాలనే చెప్పాలి. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ లు, పొలిటికల్ ఎనాలిసిస్లు, సినీ, ఆరోగ్య కార్యక్రమాలతో ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండటం, స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో ఎన్టీవీ ప్రత్యేకతను గుర్తించే ప్రజలు ఎన్టీవీకి ఈ అరుదైన గౌరవాన్నిస్తున్నారు.
ఇక ప్రస్తుతం 14 వారాలుగా విడుదలవుతున్న రేటింగ్స్ ప్రకారం సగటున 75.2 రేటింగ్ పాయింట్లతో ఎన్టీవీ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత టీవీ9 కి 50, వీ6 ఛానల్ కి 30 పాయింట్లు ఉన్నాయి. తదుపరి నాలుగైదు స్థానాల్లో టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెళ్లున్నాయి.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…