మరో టీమిండియా క్రికెటర్ కరోనా బారిన పడ్డాడు. ఇటీవల రిషబ్ పంత్ కి కరోనా పాజిటివ్ రాగా.. హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందాడు. తాజాగా.. కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. శ్రీలంకతో జరుగుతున్న టీ20 వాయిదా పడింది.
ఈ రోజు రాత్రి 8గంటలకు శ్రీలంకతో టీమిండియా టీ20 మ్యాచ్ జరగాల్సి ఉండగా… టీమిండియా స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇవాళ జరిగే టి20 మ్యాచ్ ను రేపటికి వాయిదా వేశారు. అంతేకాదు.. రెండు జట్ల ప్లేయర్లలో అందరికీ కరోనా నెగిటివ్ వస్తేనే బుధవారం రోజున మ్యాచ్ తిరిగి ప్రారంభిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఇక కృనాల్ పాండ్యా కు కరోనా సోకడంతో ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ సెల్ఫ్ ఐసోలేషన్ కు వెళ్లారు.
This post was last modified on July 27, 2021 6:06 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…