మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ కు సన్నిహితుడుగా పేరున్న గాలి జనార్దన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టారని తెలిసింది. ప్రస్తుతం…
చంద్రబాబు హయాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేసిన.. సీనియర్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వర రావుకు.. ఏపీలోని జగన్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే.…
ఏపీలో అధికార పార్టీ మద్దతుతో సర్పంచులుగా ఎన్నికైన.. నాయకులు రోడ్డెక్కారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయి లో నిప్పులు చెరుగుతున్నారు. దీనికి కారణం.. గ్రామాలకు కేటాయించిన నిధులను జగన్ ప్రబుత్వం…
`ఆ నలుగురు` మంత్రుల చుట్టూ.. తాడేపల్లి వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. మంత్రి వర్గ విస్తరణే. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా రెడీ అయిపోయింది. దీంతో…
కొత్త జిల్లాల ఏర్పాటే గొప్ప విషయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే, అవేవీ వద్దు ముందు ఛార్జీల తగ్గింపుపై మీ విధానం ఏంటన్నది ప్రకటించండి…
జిల్లాలు వద్దు కనీసం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయండి చాలు అని చాలా చోట్ల వినిపిస్తున్న డిమాండ్. పబ్లిక్ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకోకుండా కనీసం పేర్ల…
ఏపీలో కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేశారు. అవికూడా జగన్ మార్క్ జిల్లాలుగా ఏర్పాటయ్యాయనే చర్చ సాగుతోంది. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసినట్టు ముఖ్యమంత్రి…
ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన చేశారని.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పాలకుల చిత్తానికి తోచినట్లు ముందుకెళ్లారని విమర్శించారు. ఈ విభజన లోపభూయిష్టం గా సాగిందన్నారు.…
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. అవికూడా జగన్ మార్క్ జిల్లాలుగా ఏర్పాటు కావడం గమనార్హం అంటున్నారు పరిశీలకులు. సోమవారం ఉదయం కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్…
జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో మార్పుల కోసం ఎంత ఒత్తిడి వచ్చినా జగన్మోహన్ రెడ్డి లొంగలేదు. కడప జిల్లాను రెండుగా విభజించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు అన్నమయ్య జిల్లాగా…
జిల్లాల పునర్వ్యవస్ధీకరణలో తీవ్రంగా నిరాశ పడిన ఎమ్మెల్యేలలో రోజా కూడా ఒకరు. నగిరి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా తన నియోజకవర్గం చిత్తూరు జిల్లా పరిధిలోకి వెళ్ళింది. …
ఈ నెల 4 నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముహూర్తం కుదిరింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇక ఉత్తరాంధ్ర…