పరిషత్ ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. ఇది నిన్నటి ఆనందం.. కానీ, ఇవే పరిషత్లలో.. ఇప్పుడు సొంత పార్టీకి క్యాంపు రాజకీయాలు తలనొప్పులు తెస్తున్నాయి. ఒక జిల్లా…
టీడీపీ కీలక నేతలు.. పార్టీ తరఫున బలమైన గళం వినిపిస్తున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చ న్నాయుడు.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులపై వేటు వేసేందుకు…
ఏపీ సీఎం జగన్కు తాజాగా హైకోర్టు మరోషాక్ ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నియామక జీవోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలోని నరేంద్ర…
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మహళలకు టాప్ ప్రయారిటి దక్కుతోంది. పదువులు ఏవైనా కానీండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకే అగ్రస్ధానం ఇవ్వాలని…
అధికార పార్టీ వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలపై 'విజిటింగ్' ముద్ర పడింది. ఇప్పటికే వారిని.. ఆయా నియోజకవర్గాల్లో విజిటింగ్ ఎమ్మెల్యేలుగానే ప్రస్తావిస్తుండడం గమనార్హం. అయితే.. ఇలా విజిటింగ్ ఎమ్మెల్యేలుగా…
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ నేతలు ఇప్పుడు మంత్రి పదవిని మాత్రమే కలవరిస్తున్నారు. జగన్ కేబినేట్లో చోటు దక్కించుకోవాలనే ఆశతో ఉన్న ఎమ్మెల్యేలు ఓ వైపు.. ఇప్పటికే ఉన్న…
ఏపీలో అధికార వైసీపీకి చెందిన నేతల్లో ఇప్పుడు ఒక్కటే ఉత్కంఠ పెరిగిపోతోంది. దసరాకు కాస్త అటూ ఇటూగా మంత్రి వర్గ ప్రక్షాళన ఉంటుందని తెలియడంతో ప్రస్తుతం కేబినెట్లో…
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యులపై అనేక విమర్శలు మొదలయ్యాయి. 25 మందితో కూడిన బోర్డు సభ్యుల ఫైలును జగన్మోహన్…
ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సీబీఐ కోర్టులో బిగ్ రిలీఫ్ వచ్చింది. ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరు తూ.. వైసీపీ ఎంపీ.. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను…
టాలీవుడ్ ఇప్పుడో సమావేశం కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఆ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని తెలుగు సినీ ప్రతినిధుల…
మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత సొంత పార్టీ పెట్టిన జగన్కు మొదటి నుంచి ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అండగా నిలిచారు.…
ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీలో జోరుగా సాగుతోన్న చర్చ ఒకటే.. అదే కొత్తగా ఏర్పాటు చేసే మంత్రివర్గంలో ఎవరుంటారు? ఎవరిపై వేటు పడుతుంది? కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది?…