సలార్ సినిమా మీద నైజాం ఏరియాకు ఏకంగా 65 కోట్ల పెట్టుబడి పెట్టేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు…
బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ ఎవ్వరు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక్క సినిమాతో ఇంత రైజ్ ఎవరు చూసి ఉండరేమో.…
ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోయినా, ట్రైలర్లు మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, కేవలం రెండు పాటలకే ఆడియోని పరిమితం చేసినా సలార్ మాత్రం ఓపెనింగ్స్ తో అదరగొట్టేసింది.…