ఏపీలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్న కూటమి ప్రభుత్వానికి వైసీపీ నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా అడ్డు పడుతున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ``వారు పెట్టుబడులు తీసుకురాలేదు. ఇప్పుడు తెస్తుంటే అడ్డుపడుతున్నారు.…
మిరాయ్ 150 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టింది. పవన్ కళ్యాణ్ ఓజి వచ్చాక పూర్తిగా ఫైనల్ రన్ కు వచ్చేస్తుందని భావించిన ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తూ…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లు దసరా నుంచి మొదలుపెట్టేస్తున్నారు. పబ్లిసిటీలో తనదైన మార్కు చూపించే రావిపూడి ఈసారి మూడు…
నిన్న మెగా ఫ్యామిలీ మొత్తం ప్రసాద్ ల్యాబ్స్ లో ఓజి చూసేసింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అకీరానందన్, సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్…
ప్రభాస్ మొదటిసారి హారర్ జానర్ చేసిన ది రాజా సాబ్ జనవరి 9 విడుదలకు రెడీ అవుతోంది. కొత్త డేట్ ఎప్పుడో లీకైనప్పటికీ అఫీషియల్ గా బయటికి…
టాలీవుడ్ నే కాదు ప్రతి బాషా పరిశ్రమను వేధిస్తున్న పైరసీని కట్టడి చేయడానికి ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా పరిష్కారాలు దక్కిన దాఖలాలు…
లాంగ్ వీకెండ్ ని టార్గెట్ గా పెట్టుకుని గురువారం విడుదలైన ఓజి అనుకున్న దానికన్నా బాగా పెర్ఫార్మ్ చేయడం అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. రెండు వందల కోట్ల…
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ మరల తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన టైటిల్ పోరులో టీమిండియా పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో…
ప్రభాస్ నటించిన మొదటి హారర్ డ్రామా 'ది రాజా సాబ్' జనవరి 9 విడుదలని అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇది ఫిక్స్ కావడం అభిమానుల నుంచి సామాన్య ప్రేక్షకుల…
ఏపీ సీఎం చంద్రబాబు.. పేదలకు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. "దసరా కానుకగా.. వారికి నేను ప్రకటిస్తున్నాను.." అని పేర్కొన్న ఆయన.. త్వరలోనే 'పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని…
బాక్సాఫీస్ వద్ద ఓజి ర్యాంపేజ్ కొనసాగుతోంది. మొదటి రోజే నూటా యాభై నాలుగు కోట్ల గ్రాస్ దాటేసిన ఓజస్ గంభీర అప్పుడే వంద కోట్ల షేర్ దాటడం…
అమెరికా టెక్ రంగం నేడు ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడానికి కారణం కేవలం స్థానిక ప్రతిభ మాత్రమే కాదు. విదేశీ మేధస్సు, ముఖ్యంగా భారతీయులు అందించిన తోడ్పాటు కూడా…