ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీలూ బలమైన హామీలతోనే ప్రజల ముందుకు వస్తున్నాయి. అయితే.. వీటిని నమ్మించడంలోనే అసలు సమస్య ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యను దాటి…
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 లక్షల ఓట్లు. ఒక పార్టీ అధికారంలోకి రావాలా.. వద్దా.. అని నిర్ణయించే ఓటు బ్యాంకు. అధికారం చేపట్టాలని భావించే…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కంట్రిబ్యూటరీ పింఛన్(సీపీఎస్) రద్దుపై టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ సంచలన హామీ ఇచ్చారు. సీఎం జగన్..…
అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. చేస్తానన్న పని చేయలేదు. ఇచ్చిన హామీ నెరవేరలేదు. మళ్లీ ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగుల గుబులు పట్టుందనే…
అనాలోచితంగా అప్పట్లో ఇచ్చిన హామీనే ఇపుడు వైసీపీ మెడకు చుట్టుకుంది. ఇంతకీ ఆ హామీ ఏమిటంటే సీపీఎస్ రద్దు. రిటైర్ అయిన ఉద్యోగులకు వర్తింపచేసే పెన్షన్ పద్దతిని…
ఏపీ ఆర్థిక స్థితి నానాటికి దిగజారిపోతోందని, ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని కొంతకాలంగా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఖజానా ఖాళీ…