రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎటు నుంచి ఎప్పుడు ఎలా పొంచి ఉంటారో చెప్పలేం. మన అనుకున్నవారే.. ప్రత్యర్థులుగా మారిన సందర్భాలు రాజకీయాల్లో కామనే. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వారు.. తర్వాత.. విభేదించుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే.. ఇప్పుడు ఈ పరిస్థితిని మించిన స్థితిని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎదుర్కొంటున్నారు. ఆయన సొంత సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల నుంచి గతంలో ఎన్నడూ ఎదరవని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
సాధారణంగా.. ప్రభుత్వ పక్షం నుంచి ప్రతిపక్షంపై దాడి ఉంటుంది. ఇది సహజం. అయితే.. అసలు ఒక్క సీటును కూడా దక్కించుకోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. జగన్ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన నాయకులు ఒక లెక్క అయితే.. తానే వదిలి పెట్టిన బాణం.. ఎదురుతిరిగి.. తనపైనే శరపరంపరలను ప్రయోగిస్తున్న తీరు మరో లెక్కగా మారింది. షర్మిల చేస్తున్న విమర్శలు.. వేస్తున్న కౌంటర్లు.. వెలికి తీస్తున్న విషయాలు.. జగన్కు తీవ్ర తలనొప్పిగా మారాయి.
అంతేకాదు.. అసలు షర్మిలకు సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా ఏర్పడింది. గతంలో కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు వచ్చి సమాధానం చెప్పేవారు. కానీ, ఇప్పుడు ఎవరూ బయటకు రాలేక పోతున్నారు. దీనికి కారణం.. నోరు లేని నాయకులు కాదు.. వైసీపీ నోరు విప్పలేని విధంగా షర్మిల వాయించేస్తుం డడమే దీనికి కారణం. ఒకటా రెండా.. అనేక విషయాల్లో షర్మిల సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు. వాటిని ఎదుర్కోలేక.. జగన్ శిబిరం చేతులు ఎత్తేసింది.
కొన్ని ఉదాహరణలు..
This post was last modified on September 30, 2024 3:17 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…