ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లను కైవసం చేసుకున్న కూటమి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, కూటమిలో సీట్ల సర్దుబాటు క్రమంలో మూడు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలకు టికెట్లు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, నామినేటెడ్ పోస్టులపై మూడు పార్టీల నుంచి ఎంతో మంది ఆశావహులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ ఉత్కంఠకు తెర దించుతూ తాజాగా చంద్రబాబు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఆశావహులకు చంద్రబాబు తీపి కబురు చెప్పారు. వివిధ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. మొత్తం 20 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవులను చంద్రబాబు సర్కార్ భర్తీ చేసింది. గత ఎన్నికల్లో పొత్తుల వల్ల టిక్కెట్ దక్కించుకోలేక పోయిన నేతలకు, టిక్కెట్లు త్యాగం చేసిన నాయకులకు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో చంద్రబాబు ప్రాధాన్యత కల్పించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు చంద్రబాబు.
20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు వీరే..
This post was last modified on September 24, 2024 6:30 pm
ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘దేవర’ సినిమా. గురువారం అర్ధరాత్రి నుంచే షోలు పడనున్న నేపథ్యంలో వాస్తవానికి…
ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా గేమ్ ఛేంజర్ విడుదల డిసెంబర్ 20 అనేది ఓపెన్ సీక్రెట్.…
మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు భారీ షాకిచ్చింది. ఆ కేసులో సీఎం…
ఆరేళ్ళ క్రితం నాని గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ డెబ్యూ చేసి ఆ వెంటనే శర్వానంద్ శ్రీకారంలో ఛాన్స్ దక్కించుకున్నప్పటికీ…
తిరుపతి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ సీఎం జగన్ పై…
స్టార్ల సినిమాల బడ్జెట్ లు, రెమ్యునరేషన్లు అమాంతం పెరిగిపోవడానికి ఓటిటిలు కారణమంటే వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎలాగో…