టీడీపీ అధినేత చంద్రబాబు మానస పుత్రికగా పేర్కొనే అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని, పేదల ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని చంద్రబాబు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తొలి క్యాంటీన్ను ఆయన గుడివాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రోజే ఆయన బ్యాంకు ఖాతా వివరాలను కూడా వెల్లడించారు.
ఇక, ప్రతి ఒక్కరూ కదలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. దీంతో పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు కూడా.. విరాళాల వర్షం కురిపిస్తున్నారు. అన్న క్యాంటీన్లు ప్రారంభించిన కేవలం ఐదు రోజుల్లోనే(ఈ నెల 15-20 మధ్య) 20 కోట్ల రూపాయలకు పైగా నిధులు సమకూరాయి.
ఎవరెవరు.. ఎంతెంత?
This post was last modified on August 21, 2024 7:59 am
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళుగా మారింది. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, పిల్లలు తమ…
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…