ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఒక వైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తూనే .. మరోవైపు వివిధ సందర్భాల్లో తనకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలోనూ బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన సభా కార్యక్రమాలు ముగియడంతో ఎవరి పనుల్లోవారు వెళ్లిపోయారు. కానీ, డిప్యూటీ సీఎం మాత్రం.. తన చాంబర్కు వచ్చి.. ప్రజల నుంచి వచ్చిన గుట్టల కొద్దీ ఫిర్యాదులను పరిష్కరించే పనిలో పడ్డారు.
తన సిబ్బందిని పిలిపించి మరీ ఈ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యకంగా దృష్టి పెట్టారు. కాగా, గతంలో ఐదుగురు డిప్యూటీ సిఎంలు ఉన్నాకూడా.. ఎవరూ ఇలా చొరవ తీసుకోలేకపోవడం.. ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
ఇవీ.. పరిష్కరించిన ఫిర్యాదులు..
This post was last modified on July 28, 2024 10:27 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…