ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఒక వైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తూనే .. మరోవైపు వివిధ సందర్భాల్లో తనకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలోనూ బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన సభా కార్యక్రమాలు ముగియడంతో ఎవరి పనుల్లోవారు వెళ్లిపోయారు. కానీ, డిప్యూటీ సీఎం మాత్రం.. తన చాంబర్కు వచ్చి.. ప్రజల నుంచి వచ్చిన గుట్టల కొద్దీ ఫిర్యాదులను పరిష్కరించే పనిలో పడ్డారు.
తన సిబ్బందిని పిలిపించి మరీ ఈ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యకంగా దృష్టి పెట్టారు. కాగా, గతంలో ఐదుగురు డిప్యూటీ సిఎంలు ఉన్నాకూడా.. ఎవరూ ఇలా చొరవ తీసుకోలేకపోవడం.. ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
ఇవీ.. పరిష్కరించిన ఫిర్యాదులు..
పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…
ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…
నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…
ప్రభుత్వాలు చేపట్టే కీలక కార్యక్రమాలకు పేర్లు సూచించే వారికి బహుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుకలు కూడా ఇస్తాయి. గతంలో స్వచ్ఛ…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…