ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఒక వైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తూనే .. మరోవైపు వివిధ సందర్భాల్లో తనకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలోనూ బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన సభా కార్యక్రమాలు ముగియడంతో ఎవరి పనుల్లోవారు వెళ్లిపోయారు. కానీ, డిప్యూటీ సీఎం మాత్రం.. తన చాంబర్కు వచ్చి.. ప్రజల నుంచి వచ్చిన గుట్టల కొద్దీ ఫిర్యాదులను పరిష్కరించే పనిలో పడ్డారు.
తన సిబ్బందిని పిలిపించి మరీ ఈ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యకంగా దృష్టి పెట్టారు. కాగా, గతంలో ఐదుగురు డిప్యూటీ సిఎంలు ఉన్నాకూడా.. ఎవరూ ఇలా చొరవ తీసుకోలేకపోవడం.. ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
ఇవీ.. పరిష్కరించిన ఫిర్యాదులు..
This post was last modified on July 28, 2024 10:27 am
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…