టీడీపీ-జనసేన పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక, ఇప్పుడు టికెట్ల వ్యవహారం మాత్రమే తేలాల్సి ఉంది. అధికారంలోకి వచ్చాక పదవుల వ్యవహారంపై దృష్టి పెడతామని జనసేన అధినేతపవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే.. అధికార వైసీపీ ఒకింత ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవైపు ఇరు పార్టీలు కలవకూడదని అనుకున్నా.. కలిసి పోటీకి రెండు పార్టీలూ రెడీ అయిపోయిన దరిమిలా.. వ్యూహాలు మారుస్తోంది.
ఇక, జనసేన-టీడీపీ కలిస్తే.. అద్భుతాలు జరుగుతాయా అని ప్రశ్నించేవారికి.. మూడు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో 2019లో ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే.. విషయం అర్ధమవుతుందని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఇక గెలుపేనని ఈ ధైర్యంతోనే ఉన్నామని అంటున్నాయి. ఉదాహరణకు.. కొన్ని నియోజక వర్గాల ఫలితాలను పరిశీలించినా.. ఇది నిజమేనని అనిపిస్తోంది.
This post was last modified on December 19, 2023 7:19 pm
మహా కుంభమేళా సందర్భంగా యావత్ దేశాన్ని ఆకర్షించిన ఒక అంశం పూసలు అమ్ముకునే మోనాలిసా భోంస్లే. పదహారేళ్ల ఈ నిరేపేద…
మార్చి ముగిసిపోయింది. వేసవికి ముందొచ్చే నెలగా బాక్సాఫీస్ దీన్ని కీలకంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా పిల్లల పరీక్షలు అయిపోయి సెలవులు ప్రారంభమవుతాయి…
ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంటూ సాగుతున్న ప్రచారం ఇక దుష్ప్రచారం కిందే పరిగణించక తప్పదు. ఇకపై ఈ…
మురుగదాస్.. ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. రమణ, గజిని, గజిని (హిందీ), తుపాకి, కత్తి లాంటి బ్లాక్…
అయిదారు నెలల క్రితం చిన్నగా మొదలై ఇప్పుడు శరీరమంతా పాకిన వ్యాధిగా మారిపోయిన హెచ్డి పైరసీ సికందర్ తో పతాక…
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…