టీడీపీ-జనసేన పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇక, ఇప్పుడు టికెట్ల వ్యవహారం మాత్రమే తేలాల్సి ఉంది. అధికారంలోకి వచ్చాక పదవుల వ్యవహారంపై దృష్టి పెడతామని జనసేన అధినేతపవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే.. అధికార వైసీపీ ఒకింత ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవైపు ఇరు పార్టీలు కలవకూడదని అనుకున్నా.. కలిసి పోటీకి రెండు పార్టీలూ రెడీ అయిపోయిన దరిమిలా.. వ్యూహాలు మారుస్తోంది.
ఇక, జనసేన-టీడీపీ కలిస్తే.. అద్భుతాలు జరుగుతాయా అని ప్రశ్నించేవారికి.. మూడు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో 2019లో ఏం జరిగిందో ఒక్కసారి చూస్తే.. విషయం అర్ధమవుతుందని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన కలిస్తే.. ఇక గెలుపేనని ఈ ధైర్యంతోనే ఉన్నామని అంటున్నాయి. ఉదాహరణకు.. కొన్ని నియోజక వర్గాల ఫలితాలను పరిశీలించినా.. ఇది నిజమేనని అనిపిస్తోంది.
This post was last modified on December 19, 2023 7:19 pm
రాజకీయాల్లో నాయకుడి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ముఖ్యంగా నమ్మకం ఉండాలి. వీటికి తోడు సానుభూతి, గౌరవం,…
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేస్తున్న దురంధర్ మొదటి వారం తిరక్కుండానే నూటా యాభై…
గత నెలలో ఏపీలోని విశాఖలో నిర్వహించిన సీఐఐ పెట్టుబడుల సదస్సుకు పోటీ పడుతున్నట్టుగా.. తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండు రోజలు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు సుకుమార్ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ ఎంత…
పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలకు కూడా సాధ్యం కాని ఘనతను.. తమిళ యంగ్ హీరో ప్రదీప్…
సాధారణంగా ప్రేమ విఫలమైతేనో, పెళ్లి ఆగిపోతేనో ఎవరైనా కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ బాధ నుంచి బయటపడటానికి నెలల సమయం…