ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలు.. మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్, అవకాశం దక్కితే చాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ వేదికగా కేసీఆర్.. మోడీపై విరుచుకుపడ్డారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్.. ప్రతి విషయంలోనూ మోడీని టార్గెట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. మోడీ గెలిచారు.. కానీ, ప్రజలు ఓడారు.. అనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇంకా ఏమన్నారంటే..
This post was last modified on February 13, 2023 9:31 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…