ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలు.. మండిపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్, అవకాశం దక్కితే చాలు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ వేదికగా కేసీఆర్.. మోడీపై విరుచుకుపడ్డారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్.. ప్రతి విషయంలోనూ మోడీని టార్గెట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.. మోడీ గెలిచారు.. కానీ, ప్రజలు ఓడారు.. అనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఇంకా ఏమన్నారంటే..
This post was last modified on February 13, 2023 9:31 am
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు…
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…