ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తీసుకున్న నిర్ణయం వేతన జీవులకు ఒకింత ఊరట కల్పించిందనే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి.
అదే సమయంలో వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7 లక్షల వరకు పెంచారు. అయితే.. వివిధ శ్లాబుల్లో మార్పులు చేశారు.
కొత్తగా పన్ను చెల్లించేవారికి రూ.0- 3 లక్షల వరకు పన్ను 0
3 లక్షల నుంచి 6 లక్షల వేతనం పొందేవారికి 5 శాతం
6 లక్షల నుంచి 9 లక్షల వేతనం పొందేవారికి 10 శాతం
9 లక్షల నుంచి 12 లక్షల వేతనం పొందేవారికి 15 శాతం
12 లక్షల నుంచి 15 లక్షల వేతనం పొందేవారికి 30 శాతం
పన్నులు విధించనున్నారు. ఇవి ఇప్పుడున్న శ్లాబులతో పోలిస్తే.. కొంత వెసులుబాటు కల్పించినట్టయింది.
కోర్టుల పెంపు
ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7 వేల కోట్లు కేటాయింపు. ఇది ఒకరకంగా భారీ బడ్జెట్ అనే చెప్పాలి. దేశంలో పెరిగిపోతున్న పెండింగు కేసులను పరిష్కరించేందుకు అవకాశం ఉంది. కానీ, సిబ్బంది(న్యాయవాదులు, న్యాయమూర్తుల విషయం పై స్పష్టత రావాల్సిఉంది)
This post was last modified on February 1, 2023 1:24 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…