Political News

వేతన జీవుల‌పై నిర్మ‌ల‌మ్మ క‌రుణ..

ఆదాయ ప‌న్ను ప‌రిమితి పెంచుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌.. తీసుకున్న నిర్ణ‌యం వేత‌న జీవుల‌కు ఒకింత ఊర‌ట క‌ల్పించింద‌నే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి.

అదే స‌మ‌యంలో వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7 లక్షల వరకు పెంచారు. అయితే.. వివిధ శ్లాబుల్లో మార్పులు చేశారు.
కొత్త‌గా ప‌న్ను చెల్లించేవారికి రూ.0- 3 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను 0
3 ల‌క్ష‌ల నుంచి 6 ల‌క్ష‌ల వేత‌నం పొందేవారికి 5 శాతం
6 ల‌క్ష‌ల నుంచి 9 ల‌క్ష‌ల వేత‌నం పొందేవారికి 10 శాతం
9 ల‌క్ష‌ల నుంచి 12 ల‌క్ష‌ల వేత‌నం పొందేవారికి 15 శాతం
12 ల‌క్ష‌ల నుంచి 15 ల‌క్ష‌ల వేత‌నం పొందేవారికి 30 శాతం
ప‌న్నులు విధించ‌నున్నారు. ఇవి ఇప్పుడున్న శ్లాబుల‌తో పోలిస్తే.. కొంత వెసులుబాటు క‌ల్పించిన‌ట్ట‌యింది.

కోర్టుల పెంపు
ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7 వేల కోట్లు కేటాయింపు. ఇది ఒక‌ర‌కంగా భారీ బ‌డ్జెట్ అనే చెప్పాలి. దేశంలో పెరిగిపోతున్న పెండింగు కేసుల‌ను ప‌రిష్క‌రించేందుకు అవ‌కాశం ఉంది. కానీ, సిబ్బంది(న్యాయ‌వాదులు, న్యాయ‌మూర్తుల విష‌యం పై స్ప‌ష్ట‌త రావాల్సిఉంది)

This post was last modified on February 1, 2023 1:24 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తెలుగులో స్టార్లతో హిందీలో కంటెంటుతో

కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…

36 mins ago

నారా రోహిత్ సినిమాకు ఇన్ని కష్టాలా

ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…

1 hour ago

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

8 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

9 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

12 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

15 hours ago