ఏపీ సీఎం జగన్ తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై కలిపి ఆయన కామెంట్లు సంధించారు. ప్రస్తుతం కడప పర్యట నలో ఉన్న జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఒకటి పోతే.. ఇంకొకటి ఆప్షన్ లేదని వ్యాఖ్యానించా రు. తాను ఏపీనే నమ్ముకుని ఉన్నానని చెప్పారు. ఏపీ ప్రజలతోనే తన రాజకీయాలు ఉంటాయన్నారు.
తనకు మరో రాష్ట్రం.. మరో రాజకీయం లేదని.. అవసరం రాదని కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా ఒక రాష్ట్రంపోతే.. మరో రాష్ట్రంలోనో.. ఒక పార్టీ పోతే.. మరో పార్టీ అనో(పొత్తులు) నేను అనడం లేదు. నాకు ఏపీ ఒక్కరాష్ట్రమే ఉంది. ఒక పార్టీనే ఉంది. ఒక్క రాష్ట్రప్రజలే ఉన్నారు. వారితోనే నా రాజకీ యం
అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇక, ఇదేసమయంలో పవన్పైనా సటైర్లు వేశారు. చంద్రబాబుతో కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఒక భార్య పోతో ఇంకో భార్య అనో నేను అనడం లేదు. నాది ఒకే రాష్ట్రం.. ఒకే ప్రజలు.. ఒకేపార్టీ.. ఒకే రాజకీయం. ఇక్కడే నా నివాసం.. ఇక్కడే నా రాజకీయం.. ఇదే నా రాష్ట్రం
అని జగన్ స్పష్టంచేశారు.
This post was last modified on December 23, 2022 6:41 pm
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…