సొంత పార్టీలోనే విమర్శలు ఎదుర్కొంటూ పార్టీ మనుగడ కోసం తాపాత్రయపడుతున్న రాహుల్ గాంధీ జోడో యాత్రను గ్యాప్ లేకుండా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఫామ్ లోకి తీసుకు రావడానికి రాహుల్ పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. ఇక జనాల్లో వీలైనంత వరకు తన స్థాయిని పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతొంది.
ఇటీవల మహారాష్ట్ర మీటింగ్ లో రాహుల్ అడ్డ బొట్టు పెట్టుకొని శివ భక్తులను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటివరకు అతను ఈ తరహాలో ఎన్నడు కనిపించలేదు. దేశంలో హిందుత్వ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాహుల్ ఈ విధంగా దర్శనమివ్వడం కొంత ప్లస్ పాయింట్ కావచ్చు. ఇక రాహుల్ అయితే జోడో యాత్రలో చిన్నలు పెద్దలు అని తేడా లేకుండా అందరిని కలుసుకుంటూ వెళుతున్నాడు. మరి ఈ యాత్ర అతని భవిష్యత్తుకు ఎలాంటి బాటలు వేస్తుందో చూడాలి.
This post was last modified on November 9, 2022 4:10 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…