Political News

ర‌ఘురామ లేని లోటు.. భీమ‌వరంలో సంద‌డేది..?

ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం.. ఏకంగా ప్ర‌ధాన మంత్రి స్వ‌యంగా వ‌స్తున్న కార్య‌క్ర‌మం.. ఎన్నో ప్ర‌య త్నాలు.. మ‌రెన్నో ప్ర‌యాస‌లు కూడా ప‌డ్డారు.. స్థానిక పార్ల‌మెంటు స‌భ్యులు.. వైసీపీ నాయ‌కులు.. క‌నుమూరి ర‌ఘురామకృష్ణ‌రాజు. పైగా.. త‌మ వాడే అయిన‌.. మ‌న్యం వీరుడు.. స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హ ఏర్పాటుకు.. ప్లాన్ చేసి.. నిధులు కూడా మంజూరు చేసిన ఎంపీ. అయితే.. ఇప్పుడు ఈ కార్య‌క్ర‌మానికి ఆయ‌న రావ‌డం లేదు.

ఎక్కిన రైలును కూడా దిగిపోయి.. వెన‌క్కి వెళ్లిపోయారు. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం నుంచి త‌న‌కు ఆహ్వా నం లేక‌పోగా.. రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ ఆధ్వ‌ర్యంలోకేంద్ర ప‌ర్య‌టక శాఖ నేతృత్వంలో నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి.. ఎంపీ ర‌ఘురామ‌ను ఆహ్వానించ‌క పోవ‌డం.. వివాదానికి దారితీసింది. వాస్త‌వానికి.. ఇక్క‌డ క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం.. ఆయ‌న రాక‌కోసం ఎదురు చూసింది. అయితే.. ప్ర‌భుత్వానికి రాజుకు మ‌ధ్య ఏర్పడిన వివాదం తార‌స్థాయికి చేరింది.

అయిన‌ప్ప‌టికీ.. ప్రోటోకాల్ మేర‌కు ర‌ఘురామ ఈ కార్య‌క్ర‌మానికి.. పాల్గొనాల‌ని అన్ని వైపుల నుంచి ప్ర‌యత్నించారు. కానీ, ఎక్క‌డా ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేదు. ప్ర‌త్యేక భ‌ద్ర‌త‌ను క‌ల్పించాలంటూ.. ర‌ఘురామ కోరిన విన‌తిని.. హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో త‌న‌పై మ‌రిన్ని కేసులు బుక్క‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించిన‌.. ర‌ఘురామ‌.. మౌనంగా ఉండిపోయారు. అయితే.. ర‌ఘురామ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, ఇక్క‌డి క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం కూడా నిప్పులు చెరుగుతుండ‌డం గ‌మనార్హం. ఎందుకంటే.. ప్ర‌భుత్వం వేసిన ఆహ్వాన ప‌త్రిక‌ల్లో కేవ‌లం.. సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, మంత్రి రోజా రెడ్డి, కిష‌న్ రెడ్డి త‌దిత‌రుల పేర్లు వేశారు. కానీ, ర‌ఘురామ‌రాజు పేరు మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌లేదు. దీంతో క‌నీసం.. ఆయ‌నను పిలవ‌క‌పోయినా.. క‌నీసం.. ఆయ‌న పేరు కూడా వేయ‌రా? అనేది ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. అభిమానులు.. ఆయ‌న అనుచ‌రుల వాద‌న‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ప్ర‌భుత్వం.. ఏం చేయాల‌ని అనుకుంటోంది? అనేది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on July 4, 2022 1:43 pm

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

20 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago