Political News

క‌రోనాకు ఈసీనే కార‌ణం.. మ‌ర్డ‌ర్ కేసు బుక్ చేస్తాం: హైకోర్టు

దేశంలో క‌రోనా రెండో ద‌శ తీవ్ర‌స్థాయిలో విజృంభించింది. ఎక్క‌డిక‌క్క‌డ క‌రోనా బాధితుల‌తో దేశం అల్లాడి పోతోంది. ప్ర‌పంచంలో ఇప్పుడు క‌రోనా వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న దేశం.. కేవ‌లం భార‌తే. ఒక‌ప్పుడు క‌రోనాపై తీవ్ర‌స్థాయిలో యుద్ధం చేశామ‌ని చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసింది. అయితే.. రెండో ద‌శ క‌రోనా వ్యాప్తికి కార‌ణం ఎవ‌రు? అనే విష‌యంపై ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు అటు కేంద్ర ప్ర‌భుత్వాలు మౌనంగా ఉన్నాయి. గ‌తంలో అయితే.. చైనా నుంచి వ‌చ్చిన వారు.. త‌బ్లిగీ స‌మావేశాల ద్వారా వ్యాపించింద‌ని చెప్పారు.

కానీ, సెకండ్ వేవ్‌పై మాత్రం ఎవ‌రికి వారు మౌనంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు మ‌ద్రాస్ హైకోర్టు సంచ‌ల న వ్యాఖ్య‌లు చేసింది. క‌రోనా రెండో ద‌శ‌వ్యాప్తికి కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే కార‌ణ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిం ది. దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు నిర్వ‌హించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే క‌రోనా వ్యాప్తికి.. ఇన్ని వేల మంది ప్రాణా లు పోవ‌డానికి కార‌ణంమ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అంతేకాదు.. ఎన్నిక‌ల ర్యాలీల‌ను, బ‌హిరంగ స‌భ‌ల‌ను నిలువ‌రించ‌డంలోను, నియంత్రించ‌డంలోను పూర్తిగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం విఫ‌ల‌మైంద‌ని మ‌ద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

దేశంలో ఇన్ని ల‌క్ష‌ల మంది .. మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన ఎన్నిక‌ల సంఘం అధికారుల‌పై హ‌త్యా నేరం కింది సెక్షన్ 302 ఐపీసీ కింద కేసులు ఎందుకుపెట్ట‌కూడ‌దో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇక‌, మే 2 న ఎన్నిక‌లకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే.. పూర్తిగా ఎన్నిక‌ల‌నే ర‌ద్దు చేస్తామ‌ని.. కూడా మ‌ద్రాస్ హైకోర్టు హెచ్చ‌రించింది. అంతేకాదు.. ప్ర‌జ‌ల ప్రాణాల‌కు మ‌ద్ద‌తు తెల‌పాల్సిన నాయ‌కులు సైతం ఎలాంటి ర‌క్ష‌ణ‌లు తీసుకోకుండానే ప్ర‌చారంలో పాల్గొన్నార‌ని.. వారు కూడా క‌రోనా మ‌ర‌ణాల‌కు బాధ్యులలేన‌ని వ్యాఖ్యానించింది. ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌పై స్టే ఇవ్వాలంటూ.. దాఖ‌లైన పిటిష‌న్‌పై మ‌ద్రాస్ హైకోర్టు విచార‌ణ‌లో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 26, 2021 2:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

42 minutes ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

2 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

5 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

5 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

6 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

6 hours ago