ప్రతి ఏటా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోయే కొన్ని ఘడియల ముందు దేశ రాష్ట్రపతి ఆమెకు చక్కెర కలిపిన పెరుగు (దహి – చక్కర్) తినిపించడం ఆనవాయితీ. అయితే దీని వెనుక కారణం ఏంటని చాలామందికి సందేశం కలగక మానదు.
ఇది మన భారతదేశ సాంప్రదాయాల్లో ఒకటి. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు హిందూ సాంప్రదాయం ప్రకారం చక్కెర కలిపిన పెరుగును తినిపిస్తారు. ఇలా చేస్తే ఆ పని విజయవంతమవుతుందని ఒక నమ్మకం.
బడ్జెట్ ఒక కీలక కార్యక్రమం. దానిపైన దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. అటువంటి అతిపెద్ద కార్యక్రమం సవ్యంగా జరగాలని స్వయంగా దేశ ప్రథమ పౌరులు, గౌరవ రాష్ట్రపతి గారు తినిపిస్తారు. ఇది కొన్ని దశాబ్దాలుగా నెహ్రూ కాలం నుండి వస్తున్న ఆనవాయితి.
మరి అందరూ ఎదురుచూస్తున్న ఈ సంవత్సరపు ఆర్థిక బడ్జెట్ దేశ ప్రజలకు.. రాష్ట్ర ప్రభుత్వాలకు తీపిగా ఉంటుందో లేదో వేచి చూడాలి.
This post was last modified on February 2, 2026 8:49 am
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…