కల్తీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఆదేశాలతోనే కల్తీ మద్యం, నకిలీ మద్యం తయారు చేశామని ఆ కేసులో అరెస్ట్ అయిన ఏ1 జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జోగి రమేష్ ను అరెస్ట్ చేయబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఉదయం జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
నోటీసులు ఇచ్చి జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు… అనంతరం ఆయనను విజయవాడ సిట్ ఆఫీసుకు తరలించారు. అరెస్టు సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్ద హైడ్రామా నడిచింది. ఉదయం 5 గంటలకే రమేష్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు.. జోగి రమేష్ తో పాటు ఆయన పీఏ ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు.
This post was last modified on November 2, 2025 9:23 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…