కల్తీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఆదేశాలతోనే కల్తీ మద్యం, నకిలీ మద్యం తయారు చేశామని ఆ కేసులో అరెస్ట్ అయిన ఏ1 జనార్దన్ రావు వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జోగి రమేష్ ను అరెస్ట్ చేయబోతున్నారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు ఉదయం జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
నోటీసులు ఇచ్చి జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు… అనంతరం ఆయనను విజయవాడ సిట్ ఆఫీసుకు తరలించారు. అరెస్టు సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసం వద్ద హైడ్రామా నడిచింది. ఉదయం 5 గంటలకే రమేష్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు.. జోగి రమేష్ తో పాటు ఆయన పీఏ ఆరేపల్లి రామును కూడా అరెస్ట్ చేశారు.
This post was last modified on November 2, 2025 9:23 am
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…