Movie News

పవన్ కోసం మూడు వెర్షన్లు

తమిళ్ లో వచ్చిన వినోదాయ సీతమ్ చూసి త్రివిక్రమ్ ఈ సినిమాను ఇష్టపడ్డాడు. అక్కడి నుండి ఈ రీమేక్ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు బాగా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ కి సినిమా చూపించి సముద్రఖని తో ప్రాజెక్ట్ సెట్ చేశాడు. త్రివిక్రమ్ కంటే ముందు సముద్రఖని తెలుగు రీమేక్ కోసం ఓ వెర్షన్ రాశాడు. కానీ అది త్రివిక్రమ్ కి నచ్చలేదు. దీంతో స్టార్ రైటర్ సాయి మాధవ బుర్రా ను రంగంలోకి దింపారు. ఆయన కూడా ఓ వెర్షన్ ఇచ్చాడు. అదీ వర్కవుట్ అవ్వలేదు.

అప్పుడు మహేష్ ప్రాజెక్ట్ నుండి బయటికొచ్చి త్రివిక్రమ్ తన వెర్షన్ రాశాడు. చాలా మార్పులు చేశాడు. మధ్య వయసు పాత్రను తొలగించి తేజ్ కోసం ఓ కుర్రాడి పాత్రను క్రియేట్ చేశాడు త్రివిక్రమ్. ఆ పాత్రకు తగ్గట్టు హీరోయిన్ , లవ్ యాడ్ చేశాడు. భాద్యత లేని ఓ కుర్రాడు చనిపోయాక ఎలా భాద్యత తెలుసుకున్నాడు అనేట్టుగా ఫైనల్ వెర్షన్ రెడీ చేశారని తెలుస్తుంది. ఇక సముద్రఖని ఫైనల్ చేసిన కాస్టింగ్ ను కూడా త్రివిక్రమ్ మార్చేశారని అంటున్నారు.

ఫైనల్ గా ఇప్పుడు త్రివిక్రమ్ వెర్షనే సెట్స్ మీదకి వచ్చింది. ఈ డిస్కషన్స్ లో పవన్ ఉన్నది తక్కువే త్రివిక్రమే ప్రతీ విషయంలో ఇన్వాల్వ్ అవుతూ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఈ రీమేక్ హిట్టయినా, ఫ్లాప్ అయిన ఆ క్రెడిట్ సముద్రఖని కంటే త్రివిక్రమ్ కే దక్కుతుందన్నమాట. మరి ఒరిజినల్ తో పోలిస్తే త్రివిక్రమ్ వెర్షన్ ఎలా ఉండబోతుందో ? చూడాలి.

This post was last modified on February 25, 2023 3:41 pm

Share
Show comments

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

3 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

5 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

5 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

5 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

7 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

8 hours ago