ఆచార్య సినిమాలో ఒక ముఖ్య పాత్ర చరణ్ చేస్తే బాగుంటుందని చిరంజీవి, కొరటాల శివ భావించారు. అందుకు రామ్ చరణ్ కూడా సిద్ధంగానే ఉండడంతో… అతిథి పాత్రలా కాకుండా కనీసం అరగంట నిడివి ఉండేలా తీర్చి దిద్దాలని భావించారు. లాక్ డౌన్ ముందు వరకు చరణ్ పాత్ర లెంగ్త్ అంతే అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల ఆర్.ఆర్.ఆర్. వెనక్కి వెళ్లడంతో ఆచార్య ముందుగా విడుదల కావడం ఖాయమైంది.
అయితే తన సినిమా వచ్చేలోగా చరణ్ ఒక పూర్తి స్థాయి పాత్రలో కనిపించడం రాజమౌళికి ఇష్టం లేదు. అందుకని ఆ పాత్రను ముందుగా అనుకున్నట్టు అతిథి పాత్రగా మార్చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి కానీ, ఆచార్య తదుపరి ప్రణాళిక గురించి కానీ చిరు, కొరటాల లేదా నిర్మాత చరణ్ ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. షూటింగ్స్ మొదలైన తర్వాత ఆర్.ఆర్.ఆర్. కి సంబంధించి తారక్ సీన్స్ ముందు పూర్తి చేస్తారంటున్నారు. బహుశా ఆ టైములో చరణ్ ఆచార్య పని కానిచ్చేస్తాడేమో.
This post was last modified on July 22, 2020 12:50 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…