ఆచార్య సినిమాలో ఒక ముఖ్య పాత్ర చరణ్ చేస్తే బాగుంటుందని చిరంజీవి, కొరటాల శివ భావించారు. అందుకు రామ్ చరణ్ కూడా సిద్ధంగానే ఉండడంతో… అతిథి పాత్రలా కాకుండా కనీసం అరగంట నిడివి ఉండేలా తీర్చి దిద్దాలని భావించారు. లాక్ డౌన్ ముందు వరకు చరణ్ పాత్ర లెంగ్త్ అంతే అనుకున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల ఆర్.ఆర్.ఆర్. వెనక్కి వెళ్లడంతో ఆచార్య ముందుగా విడుదల కావడం ఖాయమైంది.
అయితే తన సినిమా వచ్చేలోగా చరణ్ ఒక పూర్తి స్థాయి పాత్రలో కనిపించడం రాజమౌళికి ఇష్టం లేదు. అందుకని ఆ పాత్రను ముందుగా అనుకున్నట్టు అతిథి పాత్రగా మార్చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దీని గురించి కానీ, ఆచార్య తదుపరి ప్రణాళిక గురించి కానీ చిరు, కొరటాల లేదా నిర్మాత చరణ్ ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. షూటింగ్స్ మొదలైన తర్వాత ఆర్.ఆర్.ఆర్. కి సంబంధించి తారక్ సీన్స్ ముందు పూర్తి చేస్తారంటున్నారు. బహుశా ఆ టైములో చరణ్ ఆచార్య పని కానిచ్చేస్తాడేమో.
This post was last modified on July 22, 2020 12:50 am
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…