మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తరువాత హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ అమైరా దస్తూర్. ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు కానీ అమ్మడి గ్లామర్ డోస్ కు సరైన సినిమా తగిలితే స్టార్ హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తుందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫొటోలను చూస్తే పొగడకుండా ఉండలేరు.
రీసెంట్ గా మాల్దీవ్స్ వెళ్లిన అమైరా అక్కడ పింక్ బికినీలో దర్శనమిచ్చింది. గతంలోనే చాలాసార్లు బికినీలో కనిపించిన ఈ సుందరి ఈ సారి మరింత బ్యూటీఫుల్ గా కనిపించింది. సముద్ర తీరంలో అమైరా తన బికినీ అందంతో నెటిజన్లకు మరింత కనువిందుని ఇచ్చింది. ఇక ఆ స్టిల్ నిమిషాల్లోనే వైరల్ అయ్యింది.
2013 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ భామ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా నటించింది. మనసుకు నచ్చింది అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమైరా ఆ తరువాత రాజుగాడు అనే సినిమా చేసింది. ఆ సినిమాలేవి కూడా మినిమమ్ సక్సెస్ కాకపోవడంతో అమైరా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం అమైరా భగీరా అనే తమిళ్ సినిమాలో నటిస్తోంది.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…