హ్యాండ్సమ్ హంక్స్ … మాచో మెన్ అనే పదాలకు నిలువెత్తు నిదర్శనంలా ఉండే ప్రభాస్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తే ఖచ్చితంగా ఆ సినిమా పిచ్చ క్రేజీగా ఉంటుంది. ధూమ్ సిరీస్ ని వీళ్ళతో రీబూట్ చేయడానికి యాష్ రాజ్ సంస్థ ప్లాన్ చేస్తోందని అప్పట్లో వార్తలొచ్చాయి కానీ నిజం కాలేదు. ఇప్పుడు తానాజీ దర్శకుడు ఓం రౌత్ వీళ్ళ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాడని వినిపిస్తోంది.
హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తేనే కలెక్షన్స్ కురిసాయి. ఇక ప్రభాస్, హృతిక్ అంటే దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. నిజంగా ఈ సినిమా మెటీరియలైజ్ అయితే కమర్షియల్ గా బాహుబలి రేంజ్ వస్తుంది. ఇలాంటి వార్తలన్నీ కేవలం మీడియాలో సెన్సేషన్ అవడమే తప్ప నిజం అవడం చాలా అరుదు. ప్రభాస్ 2022 వరకు ఖాళీ గా లేడు కనుక మరి ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉంటుందా లేక వైల్డ్ ఊహాగానమేనా అనేది ఇప్పుడే తేల్చి చెప్పలేము.
This post was last modified on July 7, 2020 10:22 am
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…