అల్లు అర్జున్ కి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడంతో పాటు, యూట్యూబ్ లో కూడా పలు చెదిరిపోని రికార్డులు నెలకొల్పిన అల వైకుంఠపురములో అతనికి మరో యూట్యూబ్ రికార్డు ఇచ్చింది. టిక్ టాక్ లో సంచలనంగా మరీనా బుట్ట బొమ్మ పాట వీడియో సాంగ్ కి 250 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇంతవరకు తెలుగు సినిమా వీడియో సాంగ్స్ లో ఫిదాలోని వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే ఒకటే ఈ ఫీట్ సాధించింది. త్వరలోనే ఆ పాట వ్యూస్ ని కూడా బుట్ట బొమ్మ వీడియో దాటనుంది. ఇక ఇదే చిత్రంలోని రాములో రాముల లిరికల్ వీడియో 300 మిలియన్ వ్యూస్ సాధించే దిశగా దూసుకెళ్తోంది.
బుట్ట బొమ్మ వీడియో జోరు చూస్తే రాములో రాములా రికార్డు కూడా త్వరలోనే అధిగమిస్తోందని అనిపిస్తోంది. మరి టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత కూడా ఈ పాటకు అదే స్థాయి క్రేజ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…