అల్లు అర్జున్ కి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడంతో పాటు, యూట్యూబ్ లో కూడా పలు చెదిరిపోని రికార్డులు నెలకొల్పిన అల వైకుంఠపురములో అతనికి మరో యూట్యూబ్ రికార్డు ఇచ్చింది. టిక్ టాక్ లో సంచలనంగా మరీనా బుట్ట బొమ్మ పాట వీడియో సాంగ్ కి 250 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఇంతవరకు తెలుగు సినిమా వీడియో సాంగ్స్ లో ఫిదాలోని వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే ఒకటే ఈ ఫీట్ సాధించింది. త్వరలోనే ఆ పాట వ్యూస్ ని కూడా బుట్ట బొమ్మ వీడియో దాటనుంది. ఇక ఇదే చిత్రంలోని రాములో రాముల లిరికల్ వీడియో 300 మిలియన్ వ్యూస్ సాధించే దిశగా దూసుకెళ్తోంది.
బుట్ట బొమ్మ వీడియో జోరు చూస్తే రాములో రాములా రికార్డు కూడా త్వరలోనే అధిగమిస్తోందని అనిపిస్తోంది. మరి టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత కూడా ఈ పాటకు అదే స్థాయి క్రేజ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.
This post was last modified on July 4, 2020 7:01 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…