రాజకీయాల నుంచి సినిమాల వైపు మనసు మళ్లడంతో పవన్ కళ్యాణ్ ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలు ఒకేసారి మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దీక్ష పూనినట్టు వకీల్ సాబ్, క్రిష్ సినిమా చేస్తున్న టైంలో కరోనా విపత్తు వల్ల షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో పవన్ మూడ్ మళ్ళీ సినిమాల నుంచి డైవర్ట్ అయిందట.
వకీల్ సాబ్ షూటింగ్ మళ్ళీ మొదలు పెట్టాలని దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు. దసరాకి సినిమా రిలీజ్ చేసుకునే అవకాశం ఉన్నట్టయితే వాడుకోవాలనేది దిల్ రాజు ఐడియా. అయితే పవన్ షూటింగ్స్ చేసే మూడ్ లో లేకపోవడమే కాదు, సినిమా వాళ్లకు అందుబాటులోను లేరని వినిపిస్తోంది. కరోనా సమస్య ఇంకా అలాగే ఉంది కనుక అన్నీ నార్మల్ అయ్యేవరకు పవన్ షూటింగ్ చేసే ఆలోచనలో లేనట్టు భోగట్టా.
పవన్ మాత్రమే కాదు పలువురు అగ్ర హీరోలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. సినిమా, టీవీ రంగంలో కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఇప్పుడు తొంభై శాతం మంది రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరు.
This post was last modified on June 24, 2020 3:58 pm
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…