అఖిల్ అక్కినేనికి హిట్టు రాలేదనేది నాగార్జునని బాగా వేధిస్తోన్న వెలితి. నాగ చైతన్య కెరీర్ సాఫీగా సాగిపోతోంది కానీ అఖిల్ మాత్రం ఇంకా సక్సెస్ కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలో అఖిల్ కి హిట్టిచ్చే బాధ్యత అల్లు అరవింద్ కి అప్పగించారు నాగార్జున. బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఇప్పటికే ఎనభై శాతం పూర్తయింది. ఇంతకాలం ఈ చిత్రం విషయంలో నాగ్ కలుగజేసుకోలేదు.
లాక్ డౌన్ వల్ల షూటింగ్ నిలిచిపోవడంతో ఇంతవరకు చేసిన ఎడిటెడ్ వెర్షన్ నాగార్జున చూశారట. ఆయనకి అంతా నచ్చింది కానీ చిన్న చిన్న సమస్యలు అనిపించి దర్శకుడికి కొన్ని సలహాలు ఇచ్చారట. ఆ చిన్న చిన్న మార్పులు చేస్తే సెట్ అయిపోతుందని నాగ్ చెప్పడంతో అందుకు భాస్కర్ కూడా సరే అన్నాడట. షూటింగ్ త్వరలో మొదలైతే కనుక దసరా టైంకి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకుంటున్నారు.
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…