టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య-సమంత విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. విడాకుల వ్యవహారం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ. నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
అలాంటిది ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంలో పలు కథనాలు వస్తున్నాయి. సినీ తారలు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు.
కొంతమంది ఈ విషయంలో సమంతను సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు చైతన్యకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా నాగచైతన్య-సమంత విడాకులపై నటుడు రాజీవ్ కానుకగా కూడా స్పందించారు. ఇటీవల విడుదలైన ‘లవ్ స్టోరీ’ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించారు రాజీవ్ కనకాల. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చై -సామ్ విడుదకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నాగచైతన్య-సమంత విడాకులపై స్పందించనని.. అది వాళ్ల వ్యక్తిగతమని అన్నారు. వాళ్లు విడిపోవడం చాలామందికి బాధ కలిగించిందని.. తనకు కూడా బాధగానే ఉందని అన్నారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ ఏం తెలియదని.. కాబట్టి వాళ్ల జీవితాలపై స్పందించే అర్హత మనకు లేదని చెప్పారు. కానీ చైతన్య చాలా మంచి వ్యక్తి అని.. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడని.. విసుగు అంటే ఏంటో తెలీదని గొప్పగా చెప్పారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా చైతుని ప్రేమిస్తారని.. అంత మంచి నేచర్ ఉన్న వ్యక్తి అని తెలిపారు.
This post was last modified on October 6, 2021 1:56 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…