ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేసే యోచనలో కొందరు నిర్మాతలు ఉన్నారు కానీ, పిల్లి మేడలో ముందుగా గంట కట్టేది ఎవరన్నట్టు ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరైనా బిగ్ ప్లేయర్ దిగితే మిగతా వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారని ఓటిటీ ప్లాటుఫామ్స్ వాళ్ళకి ఎరుకే. అందుకే ఏకంగా దిల్ రోజునే దించాలని చూసారు.
వి సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడ్డాయి. అయితే ఈ చిత్రం బడ్జెట్ ముప్పై కోట్లు పై చిలుకు కాగా డైరెక్ట్ ఓటిటీ రిలీజ్ కి 16 నుంచి 18 కోట్లు మాత్రమే ఆఫర్ చేసారు. మిగతాది స్ట్రీమ్స్ లో షేర్ ఇస్తామని చెప్పారు. అయితే పెట్టుబడిలో సగం కూడా రానప్పుడు ఇది అసలు రిలీజ్ మార్గమే కాదని దిల్ రాజు మిన్నకున్నారు.
అంతే కాకుండా తనలాంటి బడా నిర్మాత ఒత్తిడికి గురైతే చిన్న నిర్మాతలు ఇంకా ఆందోళన పడతారని, అలాగే సీనియర్ పంపిణీదారుడిగా పంపిణీ రంగానికి చేటు చేసే దాంట్లో మొదటి అడుగు తానూ వేయలేనని దిల్ రాజు సన్నిహితులతో చెప్పారట.
This post was last modified on May 29, 2020 2:13 am
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…