ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేసే యోచనలో కొందరు నిర్మాతలు ఉన్నారు కానీ, పిల్లి మేడలో ముందుగా గంట కట్టేది ఎవరన్నట్టు ఎదురు చూస్తున్నారు. అయితే ఎవరైనా బిగ్ ప్లేయర్ దిగితే మిగతా వాళ్ళు తప్పకుండా వచ్చేస్తారని ఓటిటీ ప్లాటుఫామ్స్ వాళ్ళకి ఎరుకే. అందుకే ఏకంగా దిల్ రోజునే దించాలని చూసారు.
వి సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ పోటీ పడ్డాయి. అయితే ఈ చిత్రం బడ్జెట్ ముప్పై కోట్లు పై చిలుకు కాగా డైరెక్ట్ ఓటిటీ రిలీజ్ కి 16 నుంచి 18 కోట్లు మాత్రమే ఆఫర్ చేసారు. మిగతాది స్ట్రీమ్స్ లో షేర్ ఇస్తామని చెప్పారు. అయితే పెట్టుబడిలో సగం కూడా రానప్పుడు ఇది అసలు రిలీజ్ మార్గమే కాదని దిల్ రాజు మిన్నకున్నారు.
అంతే కాకుండా తనలాంటి బడా నిర్మాత ఒత్తిడికి గురైతే చిన్న నిర్మాతలు ఇంకా ఆందోళన పడతారని, అలాగే సీనియర్ పంపిణీదారుడిగా పంపిణీ రంగానికి చేటు చేసే దాంట్లో మొదటి అడుగు తానూ వేయలేనని దిల్ రాజు సన్నిహితులతో చెప్పారట.
This post was last modified on May 29, 2020 2:13 am
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…