పుష్ప పోస్టర్స్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మహేష్ ఫాన్స్ కి చివుక్కుమని ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మహేష్ చేయాల్సింది. అనిల్ రావిపూడి సినిమా త్వరగా చేసేయవచ్చు అని మహేష్ దీనిని పెండింగ్ లో పెట్టడంతో సుకుమార్ హర్ట్ అయి ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకి తీసుకెళ్లాడు.
మహేష్ ప్రతి సినిమాలో ఒకేలా కనిపిస్తున్నాడని, వెరైటీ చూపించడం లేదనే కంప్లైంట్ ఉంది. ముఖ్యంగా నటులకి ఉండాల్సిన మేకోవర్ విషయంలో మహేష్ బాగా వెనకబడ్డాడు. పరశురామ్ తో సినిమా చేస్తున్నాడని అన్నా కూడా ఫాన్స్ కి ఆనందంగా లేదు. ఎందుకంటే పరశురామ్ తీసేవి కూడా ఫార్ములా సినిమాలే.
సుకుమార్ లాంటి దర్శకుడు హీరోలని సరికొత్తగా చూపిస్తాడు. రంగస్థలంతో బాక్సాఫీస్ ఎలా గెలవాలో కూడా కనిపెట్టిన సుకుమార్ తో వెంటనే సినిమా చేయకుండా మహేష్ మిస్టేక్ చేసాడు. సరిలేరు నీకెవ్వరు హిట్ అనిపించుకుంది కానీ నటుడిగా మహేష్ కి వచ్చిన బోనస్ ఏమైనా వుందా అనే వాళ్ళ వాదనలోను అర్థం లేకపోలేదు.
This post was last modified on April 9, 2020 6:30 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…