పుష్ప పోస్టర్స్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మహేష్ ఫాన్స్ కి చివుక్కుమని ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మహేష్ చేయాల్సింది. అనిల్ రావిపూడి సినిమా త్వరగా చేసేయవచ్చు అని మహేష్ దీనిని పెండింగ్ లో పెట్టడంతో సుకుమార్ హర్ట్ అయి ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకి తీసుకెళ్లాడు.
మహేష్ ప్రతి సినిమాలో ఒకేలా కనిపిస్తున్నాడని, వెరైటీ చూపించడం లేదనే కంప్లైంట్ ఉంది. ముఖ్యంగా నటులకి ఉండాల్సిన మేకోవర్ విషయంలో మహేష్ బాగా వెనకబడ్డాడు. పరశురామ్ తో సినిమా చేస్తున్నాడని అన్నా కూడా ఫాన్స్ కి ఆనందంగా లేదు. ఎందుకంటే పరశురామ్ తీసేవి కూడా ఫార్ములా సినిమాలే.
సుకుమార్ లాంటి దర్శకుడు హీరోలని సరికొత్తగా చూపిస్తాడు. రంగస్థలంతో బాక్సాఫీస్ ఎలా గెలవాలో కూడా కనిపెట్టిన సుకుమార్ తో వెంటనే సినిమా చేయకుండా మహేష్ మిస్టేక్ చేసాడు. సరిలేరు నీకెవ్వరు హిట్ అనిపించుకుంది కానీ నటుడిగా మహేష్ కి వచ్చిన బోనస్ ఏమైనా వుందా అనే వాళ్ళ వాదనలోను అర్థం లేకపోలేదు.
This post was last modified on April 9, 2020 6:30 pm
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…