పుష్ప పోస్టర్స్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మహేష్ ఫాన్స్ కి చివుక్కుమని ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మహేష్ చేయాల్సింది. అనిల్ రావిపూడి సినిమా త్వరగా చేసేయవచ్చు అని మహేష్ దీనిని పెండింగ్ లో పెట్టడంతో సుకుమార్ హర్ట్ అయి ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకి తీసుకెళ్లాడు.
మహేష్ ప్రతి సినిమాలో ఒకేలా కనిపిస్తున్నాడని, వెరైటీ చూపించడం లేదనే కంప్లైంట్ ఉంది. ముఖ్యంగా నటులకి ఉండాల్సిన మేకోవర్ విషయంలో మహేష్ బాగా వెనకబడ్డాడు. పరశురామ్ తో సినిమా చేస్తున్నాడని అన్నా కూడా ఫాన్స్ కి ఆనందంగా లేదు. ఎందుకంటే పరశురామ్ తీసేవి కూడా ఫార్ములా సినిమాలే.
సుకుమార్ లాంటి దర్శకుడు హీరోలని సరికొత్తగా చూపిస్తాడు. రంగస్థలంతో బాక్సాఫీస్ ఎలా గెలవాలో కూడా కనిపెట్టిన సుకుమార్ తో వెంటనే సినిమా చేయకుండా మహేష్ మిస్టేక్ చేసాడు. సరిలేరు నీకెవ్వరు హిట్ అనిపించుకుంది కానీ నటుడిగా మహేష్ కి వచ్చిన బోనస్ ఏమైనా వుందా అనే వాళ్ళ వాదనలోను అర్థం లేకపోలేదు.
This post was last modified on April 9, 2020 6:30 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, ఇదేసమయంలో కూటమి పార్టీల…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్…
వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే…
వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో…
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…