ఇంతకుముందు హీరోయిన్లకు పాపులారిటీ రావాలంటే పేరున్న సినిమాల్లో నటించాలి. అవి సక్సెస్ కావాలి. నిలకడగా విజయాలు సాధిస్తూ ముందుకెళ్లాలి. అప్పుడు కానీ ఒక స్థాయి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వ్యవహారం వేరు. కుర్రాళ్లకు విందును పంచే అందచందాలు ఉండి.. వాటిని ఎలివేట్ చేసేలా ఫొటో షూట్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే చాలు. పాపులారిటీ దానంతట అదే వచ్చేస్తుంది. కేవలం ఫొటో షూట్లతో.. సోషల్ మీడియాలో మంచి ఆదరణ తెచ్చుకుని స్టార్ హీరోయిన్లకు దీటుగా ఫాలోయింగ్ తెచ్చుకున్న అమ్మాయిలు చాలామందే ఉన్నారు.
బాలీవుడ్లో దిశా పఠాని, ఊర్వశి రౌతెలా, ఇషా గుప్తా లాంటి సెక్సీ భామలు ఇలా పాపులర్ అయిన వాళ్లే. తెలుగు హీరోయిన్లలో ప్రగ్యా జైశ్వాల్ కూడా ఇలాగే సోషల్ మీడియా ఫాలోవర్లను మురిపిస్తూ ఉంటుంది. తమిళ సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. ఫొటో షూట్లు చేయాలన్నా, కుర్రాళ్లను కవ్వించాలన్నా మాళవిక మోహనన్ తర్వాతే ఎవరైనా.
రజినీకాంత్ సినిమా ‘పేట’లో ఆయన చెల్లెలి పాత్రతో వెలుగులోకి వచ్చింది మాళవిక. ఆ సినిమాలో ఆమెను ట్రెడిషనల్ రోల్లో చూసి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత చూపించింది తనలోని హాట్ యాంగిల్. ఆమె చేసే ఫొటో షూట్లు చూసి కుర్రాళ్లకు మతులు పోయాయి. ఇంత సెక్సప్పీల్ పెట్టుకుని చెల్లెలి పాత్ర చేసిందేంటి ఆశ్చర్యపోయారు. చూస్తుండగానే ఆమె ఇమేజ్ మొత్తం మారిపోయింది. కోట్లల్లో ఆమెకు అభిమానులు తయారయ్యారు.
బాలీవుడ్ భామలకు దీటైన సెక్సీ పోజులతో.. క్లీవేజ్ షోలతో రెచ్చిపోతూ సోషల్ మీడియాను తరచుగా తగలబెట్టేస్తుంటుంది మాళవిక. తాజాగా ఆమె ప్రకృతి అందాల మధ్య ఆమె చేసిన ఒక ఔట్ డోర్ ఫొటో షూట్ హాట్ టాపిక్గా మారింది. ఆకుపచ్చ రంగు డ్రెస్సులో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ.. మత్తెక్కించే చూపులతో ఆమె ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లు ‘చంపేసిందే చంపేసిందే..’ అని పాడుకుంటున్నారు.
This post was last modified on March 28, 2021 9:16 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…