ఇంతకుముందు హీరోయిన్లకు పాపులారిటీ రావాలంటే పేరున్న సినిమాల్లో నటించాలి. అవి సక్సెస్ కావాలి. నిలకడగా విజయాలు సాధిస్తూ ముందుకెళ్లాలి. అప్పుడు కానీ ఒక స్థాయి వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వ్యవహారం వేరు. కుర్రాళ్లకు విందును పంచే అందచందాలు ఉండి.. వాటిని ఎలివేట్ చేసేలా ఫొటో షూట్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే చాలు. పాపులారిటీ దానంతట అదే వచ్చేస్తుంది. కేవలం ఫొటో షూట్లతో.. సోషల్ మీడియాలో మంచి ఆదరణ తెచ్చుకుని స్టార్ హీరోయిన్లకు దీటుగా ఫాలోయింగ్ తెచ్చుకున్న అమ్మాయిలు చాలామందే ఉన్నారు.
బాలీవుడ్లో దిశా పఠాని, ఊర్వశి రౌతెలా, ఇషా గుప్తా లాంటి సెక్సీ భామలు ఇలా పాపులర్ అయిన వాళ్లే. తెలుగు హీరోయిన్లలో ప్రగ్యా జైశ్వాల్ కూడా ఇలాగే సోషల్ మీడియా ఫాలోవర్లను మురిపిస్తూ ఉంటుంది. తమిళ సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. ఫొటో షూట్లు చేయాలన్నా, కుర్రాళ్లను కవ్వించాలన్నా మాళవిక మోహనన్ తర్వాతే ఎవరైనా.
రజినీకాంత్ సినిమా ‘పేట’లో ఆయన చెల్లెలి పాత్రతో వెలుగులోకి వచ్చింది మాళవిక. ఆ సినిమాలో ఆమెను ట్రెడిషనల్ రోల్లో చూసి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత చూపించింది తనలోని హాట్ యాంగిల్. ఆమె చేసే ఫొటో షూట్లు చూసి కుర్రాళ్లకు మతులు పోయాయి. ఇంత సెక్సప్పీల్ పెట్టుకుని చెల్లెలి పాత్ర చేసిందేంటి ఆశ్చర్యపోయారు. చూస్తుండగానే ఆమె ఇమేజ్ మొత్తం మారిపోయింది. కోట్లల్లో ఆమెకు అభిమానులు తయారయ్యారు.
బాలీవుడ్ భామలకు దీటైన సెక్సీ పోజులతో.. క్లీవేజ్ షోలతో రెచ్చిపోతూ సోషల్ మీడియాను తరచుగా తగలబెట్టేస్తుంటుంది మాళవిక. తాజాగా ఆమె ప్రకృతి అందాల మధ్య ఆమె చేసిన ఒక ఔట్ డోర్ ఫొటో షూట్ హాట్ టాపిక్గా మారింది. ఆకుపచ్చ రంగు డ్రెస్సులో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ.. మత్తెక్కించే చూపులతో ఆమె ఇచ్చిన పోజులు చూసి కుర్రాళ్లు ‘చంపేసిందే చంపేసిందే..’ అని పాడుకుంటున్నారు.
This post was last modified on March 28, 2021 9:16 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…