ప్రేమమ్ చిత్రాన్ని తెలుగులో సక్సెస్ చేయగలరా అనే డౌట్స్ వ్యక్తమయ్యాయి. కానీ దాన్ని సక్సెస్ చేసి చూపించాడు చందు మొండేటి. అయితే నాగ చైతన్యతో వెంటనే చేసిన సవ్యసాచి పెద్ద ప్లాప్ అయింది. ఆ సినిమా తర్వాత చైతన్యతో అభిప్రాయబేధాలు వచ్చాయనే వార్తల్లో నిజం లేదని చందు చెప్పాడు.
చైతూ ఇప్పటికీ తనకి మంచి స్నేహితుడని, త్వరలోనే మళ్ళీ తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అంటున్నాడు. ప్రస్తుతం కార్తికేయ 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్న చందు.. ఈ సినిమా హిట్టయితే చైతన్య నుంచి కబురు వస్తుందని ఆశిస్తున్నాడు.
కార్తికేయ, ప్రేమమ్ తర్వాత ఇండస్ట్రీలో బాగా నలిగిన చందు మొండేటి పేరు ఒకే ప్లాప్ తో వినిపించకుండా పోయింది. దాంతో తన తొలి హీరో నిఖిల్ తో కార్తికేయ 2కి శ్రీకారం చుట్టాడు.
This post was last modified on May 8, 2020 12:03 am
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…