సినిమా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటూ నిర్మాతలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిని కలిసి విన్నవించుకున్నారు కానీ ముఖ్యమంత్రి ఇంకా షూటింగ్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. జూన్ నుంచి లాక్ డౌన్ లిఫ్ట్ చేస్తారని, షూటింగ్స్ కి పర్మిషన్ ఇస్తారని నిర్మాతలు ఆశాభావంతో ఉన్నారు. అయితే షూటింగ్స్ కి పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువ మంది సిబ్బందితో పని చేయడం పట్ల చాలా మందికి అభ్యంతరాలు ఉన్నాయి.
అందుకే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేదానిపై ఇప్పటికే నిర్మాతలు, దర్శకులు కూర్చుని డిస్కస్ చేసుకుంటున్నారు. వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించి కోర్ట్ రూమ్ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. కోర్ట్ సీన్ అంటే చిన్న ప్లేస్ లో క్రౌడ్ ఎక్కువే ఉంటుంది. ఈ సమయంలో అలాంటిది చేయడం రిస్క్ కనుక ఈ సన్నివేశాలకు షాట్ డివిజన్ చేస్తున్నారట. కేవలం క్లోజప్ షాట్స్ లేదా ఒకరిద్దరు నటీనటులు మాత్రమే అవసరం అయ్యే సజెషన్ షాట్స్ లాంటివి మాత్రం ముందుగా ఫినిష్ చేయాలని చూస్తున్నారట. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయితే ఆగష్టు లోగా పూర్తి చేసేసేలా ప్రణాళిక వేసుకున్నారట.
This post was last modified on May 6, 2020 8:17 pm
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…