పాండమిక్ కారణంగా తెలుగు సినిమా అతలాకుతలం కాగా, నిర్మాతలు ఆచితూచి ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. అగ్ర దర్శకులు, అగ్ర హీరోలు లేని సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారు. నాని లాంటి మినిమమ్ గ్యారెంటీ హీరో సినిమానే చేతులు మారిపోయిందంటే పరిస్థితి ఎలా వుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ టైమ్లో ఎవరయితే తమ పారితోషికం పరంగా ఫ్లెక్సిబుల్గా వున్నారో వారికే నిర్మాతలు ప్రాధాన్యమిస్తున్నారు.
సిట్యువేషన్ని సరిగ్గా అనలైజ్ చేసిన యువ హీరో శర్వానంద్ తన పారితోషికం బాగా తగ్గించుకున్నాడట. అందుకే ఇప్పుడు ఏ హీరోకీ లేనన్ని సినిమాలు అతడికి వున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇటీవల తన గ్రాఫ్ కూడా కాస్త డౌన్ అవడం వల్ల శర్వానంద్ ఈ డెసిషన్ తీసుకోవడానికి వెనుకాడినట్టు లేడు.
శర్వానంద్ సినిమాలకు గ్యారెంటీ రిటర్నస్ అంటూ వుంటాయి కనుక రిస్క్ వున్న ఇతర హీరోల కంటే ఇతను బెస్ట్ అని ప్రొడ్యూసర్స్ ఇటు మొగ్గుతున్నారు. నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఇలా ఎవరయితే ఫ్లెక్సిబుల్గా వుంటారో వారికే ఫ్యూచర్ వుంటుందని విశ్లేషకులు సయితం చెబుతున్నారు.
This post was last modified on November 1, 2020 10:16 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…