పాండమిక్ కారణంగా తెలుగు సినిమా అతలాకుతలం కాగా, నిర్మాతలు ఆచితూచి ఖర్చు పెట్టాలని చూస్తున్నారు. అగ్ర దర్శకులు, అగ్ర హీరోలు లేని సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నారు. నాని లాంటి మినిమమ్ గ్యారెంటీ హీరో సినిమానే చేతులు మారిపోయిందంటే పరిస్థితి ఎలా వుందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ టైమ్లో ఎవరయితే తమ పారితోషికం పరంగా ఫ్లెక్సిబుల్గా వున్నారో వారికే నిర్మాతలు ప్రాధాన్యమిస్తున్నారు.
సిట్యువేషన్ని సరిగ్గా అనలైజ్ చేసిన యువ హీరో శర్వానంద్ తన పారితోషికం బాగా తగ్గించుకున్నాడట. అందుకే ఇప్పుడు ఏ హీరోకీ లేనన్ని సినిమాలు అతడికి వున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇటీవల తన గ్రాఫ్ కూడా కాస్త డౌన్ అవడం వల్ల శర్వానంద్ ఈ డెసిషన్ తీసుకోవడానికి వెనుకాడినట్టు లేడు.
శర్వానంద్ సినిమాలకు గ్యారెంటీ రిటర్నస్ అంటూ వుంటాయి కనుక రిస్క్ వున్న ఇతర హీరోల కంటే ఇతను బెస్ట్ అని ప్రొడ్యూసర్స్ ఇటు మొగ్గుతున్నారు. నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఇలా ఎవరయితే ఫ్లెక్సిబుల్గా వుంటారో వారికే ఫ్యూచర్ వుంటుందని విశ్లేషకులు సయితం చెబుతున్నారు.
This post was last modified on November 1, 2020 10:16 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…