టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత చై, శోభితలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో, ఈ స్టార్ కపుల్ పెళ్లి ఎప్పుడు అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లి తేదీ, వెన్యూ రివీల్ చేస్తూ అక్కినేని నాగార్జున బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు.
డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య, శోభితల పెళ్లి జరపాలని నిశ్చయించామని నాగ్ చెప్పారు. అయితే, పెళ్లి చాలా సింపుల్ గా చేసుకోవాలని వారిద్దరూ భావిస్తున్నారని, అందుకే కేవలం 400 మంది సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం జరగబోతోందని నాగె వెల్లడించారు. సింపుల్ గా వివాహం చేసుకునే నిర్ణయంతో పాటు ఆ ఏర్పాట్లను కూడా వారికే వదిలేశానని తెలిపారు.
గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ 2024 అవార్డ్స్ వేడుకలలో అక్కినేని ఫ్యామిలీ సందడి చేసింది. నాగ చైతన్య తనకు కాబోయే భార్య శోభిత దూళిపాళ్లతో సందడి చేశారు. ఇక, అక్కినేని నాగార్జున, అమల జంట కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగచైతన్య-శోభితల పెళ్లి తేదీ, వేదికపై నాగార్జున ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం చై-శోభితల పెళ్లి డేట్ న్యూస్ వైరల్ గా మారింది.
This post was last modified on November 22, 2024 2:18 pm
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…